Sunday, September 8, 2024

Kishan Reddy

బీజేపీలోకి బీఆర్ఎస్ నాయ‌కుడు మంద ఐలయ్య

ఈట‌ల రాజేంద‌ర్ స‌మ‌క్షంలో చేరిక అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : పరకాల నియోజకవర్గంలో బీజేపీలోకి చేరిక‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీసీ సామాజిక వర్గానికి చెందిన మంద ఐలయ్య సోమవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నిక‌ల‌నిర్వ‌హ‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ ఈటల...

క‌మ‌లం క‌కావిక‌లం!

బీజేపీకి వరుస షాక్‌లు..? నేత‌ల రాజీనామాల‌తో పార్టీ డీలా.. కోమ‌టిరెడ్డి బాటలో మరికొందరు నేత‌లు..? మొదటి విడత లిస్ట్ తో కమలనాథుల్లో చిచ్చు.. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌తో భగ్గుమంటున్న అసంతృప్తి బీజేపీని వ‌దిలి కాంగ్రెస్ వైపు క్యూ.. కేసీఆర్‌ను ఓడించే శ‌క్తి కాంగ్రెస్‌కే ఉందంటూ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల ముంగిట గంద‌రగోళంలో క్యాడ‌ర్ ! అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌:...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మ

ఖ‌రారైన అభ్య‌ర్థుల‌కు పార్టీ పెద్ద‌ల ఫోన్‌ తొలిజాబితాలోనే అవ‌కాశం కాషాయం ద‌ళంలో జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది....

ప్రభుత్వ నిరంకుశ పాలన వల్లే యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమ కేసులు

అక్షరశక్తి, కేయూ క్యాంపస్: .కేయూ విద్యార్థి సంఘాల దీక్షకు కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థుల న్యాయపరమైన హక్కుల కోసం విసిని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేపించడం దుర్మార్గం అని అన్నారు.సంఘాలు ఏవి అయినా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా బీజేపీ ఉంటుందని అన్నారు.దాడికి...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img