Saturday, September 7, 2024

tpcc cheap revanth reddy

రాజ్ భవన్ లో గవర్నర్ ని క‌లిసిన ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణ‌న్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.

ఝాన్సీరెడ్డి డౌటే..! బ‌రిలోకి కోడ‌లు?

స‌కాలంలో భార‌తీయ పౌర‌స‌త్వం రాక‌పోవ‌డ‌మే కార‌ణం? కోడ‌లిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌ పాల‌కుర్తి కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం ఓసీఐతో ఇక్క‌డ రాజ‌కీయాలా..? అంటూ బీఆర్ఎస్‌ విమ‌ర్శ‌లు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి బ‌రిలోకి దిగడం క‌ష్ట‌మేనా..? ఎన్నిక‌ల స‌మ‌యానికి...

ఓరుగ‌ల్లులో హ‌స్తం హవా!

ఉమ్మ‌డి జిల్లాలో 6 నుంచి 8సీట్లు గెలిచే అవ‌కాశాలు ప్ర‌భుత్వానికి ఇంటెలీజెన్స్ వ‌ర్గాల స‌మాచారం ప‌లువురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌ క‌ర్ణాట‌క ఫ‌లితాల‌తో జోష్‌లో కాంగ్రెస్ శ్రేణులు నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌తారాగం క‌లిసిక‌ట్టుగా గెలుద్దామ‌నే దిశ‌గా అడుగులు! అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్...

టికెట్ రేసులో డాక్ట‌ర్ బొల్లెప‌ల్లి కృష్ణ‌!

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే దిశ‌గా అడుగులు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో జ‌నంలోకి.. పార్టీ శ్రేణుల్లో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నాలు స్థానిక‌త క‌లిసివ‌స్తుంద‌న్న ధీమా అక్ష‌ర‌శ‌క్తి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ : కాంగ్రెస్ నాయ‌కుడు డాక్ట‌ర్ బొల్లెప‌ల్లి కృష్ణ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారా..? జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం...

తెలంగాణ‌లో కాంగ్రెస్ భారీ స్కెచ్‌!

మెజార్టీ పార్ల‌మెంట్ స్థానాల్లో గెలిచేలా వ్యూహం ప్ర‌జాసంఘాల నేత‌లను రంగంలోకి దించే యోచ‌న‌ గ‌ద్ద‌ర్‌, కోదండ‌రాం, ఆకునూరి, మంద‌కృష్ణ, కూర‌పాటి త‌దిత‌రుల‌తో మంత‌నాలు? వ‌రంగ‌ల్ నుంచి గ‌ద్ద‌ర్ పోటీ..? ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌కూ ఆహ్వానం..! క‌డియం శ్రీ‌హ‌రికి భారీ ఆఫ‌ర్? శ్రీ‌హ‌రికి పార్ల‌మెంట్ టికెట్‌, కూతురు కావ్య‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ స్థానం.. చ‌క్రం...

సంచ‌ల‌నం రేపుతున్న‌ రేవంత్‌రెడ్డి వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రైతుల‌కు సంబంధించి కీల‌క తీర్మానాలు ప్ర‌క‌టించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుందని సోనియ‌మ్మ‌ రాష్ట్రం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలిపారు. సోనియ‌మ్మ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాల‌ రైతుల‌కు...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img