అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్ల తో పాటు 40మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 13 మంది ఎ.ఎస్.ఐలను కౌన్సిలింగ్ పద్దతిలో వారు ఎంపిక చేసుకున్న పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Previous article
Next article
Latest News