Thursday, September 19, 2024

జాతీయం

ఏటూరు నాగారంలో ముమ్మ‌రంగా వాహ‌న త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనల‌తో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా గుండాల మండలం దామరతోగు సరిహద్దు అటవీ...

వనపర్తిలో దారుణం – గర్భిణీ ప్రాణం తీసిన నిర్ల‌క్ష్యం

అక్ష‌ర‌శ‌క్తి వనపర్తి:  ప్రైవేట్ ఆస్పత్రుల నిర్ల‌క్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ గర్భిణీకి...

రాజ్ భవన్ లో గవర్నర్ ని క‌లిసిన ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణ‌న్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.

నెట్‌ జీరో సిటీని ప‌రిశీలించిన – ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత ‘నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో నెట్ జీరో సిటీని సందర్శించారు. దానిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన...

అంధుని జీవితానికి పోలీసుల ఆసరా – ఇళ్ళు కట్టించిన ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి మహబూబాబాద్: జిల్లా నర్సింహులుపేట మండలం పెద్దనాగారంలో మందుల నాగన్న అనే అంధుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కంజర కొడుతూ.., పాటలు పాడుతూ యాచకవృత్తితో నాగన్న జీవించేవారు. కంటిచూపు లేకపోవడంతో తల్లిదండ్రుల తోడుగా యాచిస్తూ జీవించేవాడు. పెద్దనాగారంలో నిలువనీడ కూడా లేకపోవడంతో ఓ..ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఎండకుఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ...

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్

-సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి. రంగారావు -ఖమ్మంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ -హాజరై నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు విప్లవ పార్టీలు, పౌర హక్కుల నాయకులు. అక్ష‌ర‌శ‌క్తి ఖ‌మ్మం: కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో తుపాకీ తూటాలను ధిక్కరించి, పోలీసుల చిత్రహింసలు, జైలు...

అమరవీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి భూపాలపల్లి: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రోజున భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న అమర జవాను స్థూపం వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో...

అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా-సీఎం రేవంత్

 అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్ర‌టిపక్షంలో ఉన్న నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ త‌మ బ‌లాన్ని పెంచుకుంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుండి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్నా అధికార పార్టీ మాత్రం త‌న వైఖ‌రిని మార్చుకోనంటూంది. ఇదే క్ర‌మంలో అసెంబ్లీలో సీఎం...

కదిరే కృష్ణకు ముంబై ఓబీసీ, ఎస్సీల సంపూర్ణ మద్దతు

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : హైకోర్టు న్యాయవాది, మహామేధావి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కదిరె కృష్ణను అసభ్యకరంగా మాట్లాడిన చికోటి ప్రవీణపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని ముంబైకర్లు డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ "సుప్రభాతం"ను సంస్కృతం నుంచి తెలుగు భాషలో అనువాదం చేసి...

విద్యారంగాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం

- విద్యార్థి ఉద్యమాలను ఉధృతం చేస్తాం.. - పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్. నాగేశ్వరరావు అక్ష‌ర‌శ‌క్తి, ఖ‌మ్మం : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్య రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా విద్యారంగా అభివృద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, విద్య రంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావాలని పీడీఎస్‌యూ యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...