Friday, September 20, 2024

జాతీయం

ఐక్య ఉద్యమాలతోనే బీసీ హక్కుల సాధన

- చట్టసభల్లో వాటా కోసం దేశ వ్యాప్త ఉద్యమం - ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్ - జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు రమణ అక్ష‌ర‌శ‌క్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌: ఐక్య ఉద్య‌మాల‌తోనే బీసీ హ‌క్కుల సాధ‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ఆల్ ఇండియా ఒబిసి జాక్ చైర్మన్ సాయిని నరేందర్, జాతీయ బి.సి చైతన్య సమితి వ్యవస్థాపక...

రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద డేంజర్

- రెండో ప్రమాద హెచ్చరిక జారీ - గోదారి వరద ఉధృతిని పరిశీలించిన ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ అక్ష‌ర‌శ‌క్తి, ములుగు : ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతిని జిల్లా ఎస్పీ డా. శబరిష్ పరిశీలించారు. పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వరద ముప్పు ప్రాంత...

ఆగస్టు 7న జాతీయ ఓబీసీ 9వ మహాసభ

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : పంజాబ్‌లోని అమృతసర్ పట్టణంలో ఆగస్టు 7వ తేదీన‌ “అఖిల భారత జాతీయ ఓబీసీ 9వ మహాసభ" నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి బీసీ విద్యార్థులు, బీసీ యువత పెద్ద ఎత్తులో తరలి వచ్చి ఈ సభను విజవంతం చేయాల‌ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు...

సీపీఆర్‌పై ప్ర‌తీ ఒక్క‌రు అవ‌గాహ‌న పెంచుకోవాలి

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శ‌నివారం డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటరమణ ఆధ్వర్యంలో సి పి ఆర్ కార్డియోఫల్మనేరి రిసాసిటేషన్ /పునర్జన్మపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి శిక్షణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటరమణ మాట్లాడుతూ వాయు మార్గం, శ్వాస ప్రసరణ,...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : బ‌డ్జెట్‌లో తెలంగాణ‌కు, విద్యారంగానికి నిధులు కేటాయించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేయూ సుబేదారి ఆర్ట్స్ కళాశాల ముందు వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ద‌హ‌నం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ... బడ్జెట్ ను సవరించి,...

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి, కాజీపేట : కాజీపేట చౌరస్తాలో బి.ఆర్.ఎస్. అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటి శాఖమంత్రి కేటీఆర్ జ‌న్మదిన వేడుకలను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఫాతిమానగర్ లోని హౌజ్ ఆఫ్ జాయ్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు,...

శాయంపేటలో కేటీఆర్ జన్మదిన వేడుకలు

అక్షరశక్తి శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్,...

విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి

అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : అసెంబ్లీలో రేపు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బి.యస్.ఫ్)కె.యూ ఇంచార్జి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బొట్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి 30 శాతం...

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో,...

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

అక్షరశక్తి, మహబూబాబాద్: తెలంగాణ, ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్ర బిజెపి సర్కార్ కక్ష, వివక్ష చూపు తూ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వ‌ర్యంలో బుధవారం మహబూబాబాద్ పట్టణంలో కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో మాత్రం గుండు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...