Thursday, September 19, 2024

జాతీయం

హైద‌రాబాద్ లో నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతాం – సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చెప్పారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫానీ పెట్టడం వంటి వాటితో...

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలో...

తల్లి పాల వారోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: శిశువుకు తల్లిపాలే రక్ష అని, తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల గోడ ప్రతులను అధికారులతో కలిసి కలెక్టర్...

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని...

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే – సుప్రీంకోర్టు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన...

తెలంగాణ‌ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరాధే పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్త...

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులపై కలెక్టర్‌ సత్య శారదా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో...

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి

అక్షర శక్తి, హాసన్ పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భీమారంలో ని రైతు వేదిక వద్ద లబ్ధిదారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో రెండవ విడత 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ...

సినారె పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న- సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సాహితీ లోకానికి సినారె చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు అయ‌న‌ పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్...

ఢిల్లీ వరదల్లో మృతి చెందిన విద్యార్థుల పట్ల రాజ్యసభలో ప్రస్తావించిన – ఎంపీ వద్దిరాజు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఐఎఏస్ సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు ఆశావహులు అకాల మృత్యువుకు లోను కావడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని, నవీన్ దల్వై న్ (కేరళ),...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...