Saturday, September 21, 2024

వార్త‌లు

నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవు – ఏసిపి కే దేవేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: వ‌రంగ‌ల్ మహానగరంలో నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని నిందితులు ఎంత వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని .. హనుమకొండ ఏసీపీ కే .దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని వాజ్ పాయ్ కాలనీలో ముగ్గురు ఇన్స్పెక్టర్ లు సుబేదారి సిఐ, హనుమకొండ సిఐ, కే యు సి ఐ, లతో కలసి...

క్షేమంగా ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాలి -కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చాల్సిన బాధ్యత మీపై వుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో ట్రై సిటి ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సును మంగళవారం స్థానిక ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేసారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌...

ఇందిరా మహిళా శక్తి యూనిట్లును త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన యూనిట్లు త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ప్రగతిపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసే ఉత్పత్తులపై బ్రాండింగ్...

భావి తరాలకు భవిష్యత్తు పై అవగాహన సదస్సు

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ జిల్లా: వరంగల్ కమిషనరేట్ హనుమకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని నక్కలగుట్ట శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సొసైటీలో జరిగే సైబర్ క్రైమ్, గుడ్ టచ్, బాద్ టచ్, ఆపదలో దయాల్ 100, మైనర్ డ్రైవింగ్, తదితర సోషల్ మీడియా విషయాలపై అవగాహన కల్పించారు....

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా.సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని.. వాటి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్‌ వ్యాధులపై కలెక్టర్‌ సత్య శారదా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖతో...

డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు

అక్షర శక్తి, హాసన్ పర్తి : హసన్పర్తి మండలం కేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హసన్పర్తి సి.ఐ సురేష్ ఆధ్వర్యంలో సుమారు వందమంది విద్యార్థులకు డ్రగ్స్ మత్తు పదార్థాలు వల్ల కలిగే నష్టాలపై, డ్రగ్స్ వాడడం వల్ల, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులపై, సమాజంలో డ్రగ్స్ వల్ల ఎంతమంది జీవితాలు నష్టపోతున్నారు అనే...

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి

అక్షర శక్తి, హాసన్ పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భీమారంలో ని రైతు వేదిక వద్ద లబ్ధిదారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో రెండవ విడత 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ...

ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

అక్షర శక్తి గూడూరు: ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) గూడూరు మండల అధ్యక్షులు గుర్రపు యాకాంబ్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు టియుడ‌బ్ల్యాజె (ఐజెయు) మండల కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తొలిత తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం నుంచి...

సినారె పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న- సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సాహితీ లోకానికి సినారె చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు అయ‌న‌ పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్...

ఢిల్లీ వరదల్లో మృతి చెందిన విద్యార్థుల పట్ల రాజ్యసభలో ప్రస్తావించిన – ఎంపీ వద్దిరాజు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఐఎఏస్ సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు ఆశావహులు అకాల మృత్యువుకు లోను కావడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని, నవీన్ దల్వై న్ (కేరళ),...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...