Friday, September 20, 2024

వార్త‌లు

ఏటూరు నాగారంలో ముమ్మ‌రంగా వాహ‌న త‌నిఖీలు

అక్ష‌ర‌శ‌క్తి ములుగు: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఏటూరు నాగారం ఏ ఎస్పి సూచనల‌తో ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. గత రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా గుండాల మండలం దామరతోగు సరిహద్దు అటవీ...

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి...

వనపర్తిలో దారుణం – గర్భిణీ ప్రాణం తీసిన నిర్ల‌క్ష్యం

అక్ష‌ర‌శ‌క్తి వనపర్తి:  ప్రైవేట్ ఆస్పత్రుల నిర్ల‌క్ష్యం ఓ నిండు ప్రాణం తీసింది. శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత(22) 4 నెలల గర్భిణి.. కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని డాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ గర్భిణీకి...

రాజ్ భవన్ లో గవర్నర్ ని క‌లిసిన ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణ‌న్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.

నెట్‌ జీరో సిటీని ప‌రిశీలించిన – ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత ‘నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో నెట్ జీరో సిటీని సందర్శించారు. దానిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన...

ముగ్గురు గంజాయి సేవిస్తున్న యువకులు అరెస్ట్

అక్ష‌రశ‌క్తి వరంగల్: పోలీస్ కమిషనరేట్ పరిదిలోని కేయుసి పోలీస్ స్టేషన్ పరిధిలో కేయుసి పోలీస్ వారు 28/07/2024 వ రోజున ఎస్ఐ రాజ్ కుమార్ మరియు సిబ్బంది ఆయినా ఎండి. షబ్బీర్,శ్యామ్ రాజ్,రజిని కుమార్, మరియు సతీష్ కుమార్ లతో కలిసి ఓఆర్ఆర్ మీదుగా రెడ్డీపురం రోడ్డు వైపు పెట్రోలింగ్ చేయుటకు వెళ్లగా పెగడపల్లి...

అంధుని జీవితానికి పోలీసుల ఆసరా – ఇళ్ళు కట్టించిన ఎస్పీ

అక్ష‌ర‌శ‌క్తి మహబూబాబాద్: జిల్లా నర్సింహులుపేట మండలం పెద్దనాగారంలో మందుల నాగన్న అనే అంధుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. కంజర కొడుతూ.., పాటలు పాడుతూ యాచకవృత్తితో నాగన్న జీవించేవారు. కంటిచూపు లేకపోవడంతో తల్లిదండ్రుల తోడుగా యాచిస్తూ జీవించేవాడు. పెద్దనాగారంలో నిలువనీడ కూడా లేకపోవడంతో ఓ..ప్లాస్టిక్ పట్టా కట్టుకొని ఎండకుఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ...

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: నియోజకవర్గం లోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన నడి కూడా పరకాల రూరల్ మరియు టౌన్ లోని వివిధ గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 18 లక్షల 62వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు...

త్వ‌రలో అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: దశబ్దాల కలగఉన్నటువంటి నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే...

జర్నలిస్టుల ఇండ్ల స్థలాలతో పాటు – సంక్షేమానికి కృషిచేయాలి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ : సుధీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరిండంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ, సమస్యల సాధనకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా వరంగల్ ప్రెస్ క్లబ్...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...