Saturday, September 21, 2024

వార్త‌లు

ప్రమోటి టీచర్స్ తో సీఎం సమావేశం.. హర్షనీయం

అక్ష‌రశ‌క్తి కాజీపేట : ఏళ్ల తరబడి తీరని సమస్యగా మారిన ఉపాధ్యాయుల పదోన్నతులను కల్పించి.. ఈనెల రెండవ తేదీన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రమోటీ టీచర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానుండడం పట్ల బీసీటియు హర్షం వ్యక్తం చేస్తుందని ఆ యూనియన్ అధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం...

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేద్దాం – పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్దీకరణకై అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అధ్యక్షతన రోడ్డు భద్రత సమావేశాన్ని గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ...

ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించేలి – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: గురువారం జిల్లా కలెక్టరేట్ సత్య శారద సమావేశ మందిరంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈనగాల వెంకట్రామి రెడ్డి, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ కొరకు భూములు తీసుకొన్న రైతులకు పరిహారం చెల్లింపు, క్రీడానగరం ఏర్పాటుకు...

కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ:కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే, కుడా చైర్మన్ వెంకటరామిరెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణలతో కలిసి జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలో...

డిటెన్షన్ విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలి – ఎస్ఎఫ్ఐ

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: ఈరోజు ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాలలో డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతి మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు స్టాలిన్ మాట్లాడుతూ డిటెన్షన్ అనేది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ కాకుండా...

తల్లి పాల వారోత్సవాలపై విస్తృత ప్రచారం కల్పించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: శిశువుకు తల్లిపాలే రక్ష అని, తల్లి పాల వారోత్సవాల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హల్ లో ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాల గోడ ప్రతులను అధికారులతో కలిసి కలెక్టర్...

యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారద్దు – వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: గంజాయి మరియు ఇతర మ‌త్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్‌ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిధిగా పాల్గోని...

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే – సుప్రీంకోర్టు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. తీర్పు వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ఉపకులాలకు ప్రయోజనం చేకూరేలా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన...

వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరశక్తి హన్మకొండ జిల్లా క్రైమ్ ; హన్మకొండలోని నక్కలగుట్టలో వైబ్రెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని ఏనుముల భవాని బుధవారం అర్ధ రాత్రి కాలేజీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని. గ్రామం కమలపూర్,మండలం ; మంగపేట, జిల్లా ; ములుగు  విద్యార్థిని మృతదేహం  ఎంజీఎం మార్చురీ లో ఉంది.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

తెలంగాణ‌ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరాధే పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్త...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...