అక్షరశక్తి, పరకాల : తెలంగాణలో ఎనిమిది మంది బిజెపి ఎంపీలను గెలిపించినందుకు రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ లో నిధులేమైన కేటాయిస్తారని ఆశపడ్డ ప్రజలకు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని పరకాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. బుధవారం పరకాల పట్టణంలోని బస్టాండ్ కూడలిలో కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాస్తారోకో,...
అక్షరశక్తి, మహబూబాబాద్: తెలంగాణ, ఉమ్మడి వరంగల్ జిల్లాపై కేంద్ర బిజెపి సర్కార్ కక్ష, వివక్ష చూపు తూ ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే బడ్జెట్లో మాత్రం గుండు...
అక్షరశక్తి, హన్మకొండ : హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని (జేఎన్ఎస్) రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్) డైరెక్టర్ డాక్టర్ కే.లక్ష్మి ఐఏఎస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు హనుమకొండ డివైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సింథటిక్...
అక్షరశక్తి డెస్కు: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్, దేశవ్యాప్తంగా చెర్చనీయంశంగా మారింది. దక్షనాది రాష్ట్రాల పై కేంద్రం చిన్న చూపు చూస్తుంది అని తెలూస్తుంది. దక్షనాది రాష్ట్రాలుఅయిన తెలంగాణ, తమిళనాడు, కేరశ, కర్ణాటక, లకు బడ్జెట్ లో తీవ్ర అన్యాయంజరిగింది. పొరుగు దేశాలపైన చుపిన ప్రేమలో సగం...
అక్షరశక్తి ములుగు జిల్లా: కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అంతా నీటిమయం అయింది. జలపాతాలు అన్ని కూడా అసలు రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ అందమైన దృశ్యాలను చుసేందుకూ సందర్శకులు భరీగా తరలి వస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతాన్ని చూసేందుకు వరంగల్ జిల్లా ఏనుముల మార్కెట్ సుందరయ్య నగర్ ప్రాంతానికి...
అక్షరశక్తి డెస్క్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ నిరసన వ్యక్తం చేశారు. “తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారు. కక్ష పూరితంగా వ్యవహరించారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు” అని ఆందోళన వ్యక్తం చేశారు....
అక్షరశక్తి వరంగల్: పెరుగుతున్న ఆధునికతకు అనుగుణంగా అన్నీ మారుతూ వస్తున్నాయి. ఆదేవిధంగా దొంగలు కూడా మారుతున్నారు. రోజు రోజుకి దొంగలు వాళ్ళ క్రియేటివిటీని చుపుతున్నారు. అలాంటి ఒక కొత్త పద్దతిని ప్రదర్శించారు కాని వాళ్ల లాగే పోలీసులు కూడా అప్డేట్ అయ్యారు అని గ్రహించలేకపోయారు. ఉత్తరప్రదేశ్ నుండి శుభం అనే వ్యక్తీ అతని...
అక్షరశక్తి డెస్క్: ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి జోషీ ప్రల్హాద్ కి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1468.94 కోట్ల...
అక్షరశక్తి, వరంగల్ ( నర్సంపేట) 22 జూలై 2024: నర్సంపేట జిల్లా ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మణం పూర్తయినందున ఆగస్టు 1 నుండి ప్రజలకు వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి తో...