Saturday, September 7, 2024

Farmers

రైతుల‌కు కేసీఆర్ షాక్‌

ప్ర‌భుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్లు అమ్మిన రైతులు రెండు నెల‌లు కావొస్తున్నా అంద‌ని డ‌బ్బులు క‌నీసం ర‌శీదులు కూడా ఇవ్వ‌ని నిర్వాహ‌కులు బ‌య్యారం మండ‌లంలో మ‌రింత అధ్వానం మానుకోట జిల్లాలో వంద‌లాదిమంది బాధితులు చేతిలో డ‌బ్బులు లేక నిలిచిన యాసంగి ప‌నులు ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : రైతు పండించిన ప్ర‌తీ గింజా కొన్నామ‌ని, వెంట‌నే డ‌బ్బులు ఇస్తున్నామ‌ని రాష్ట్ర...

పంట‌న‌ష్టంపై త‌ప్పుడు స‌ర్వే?

మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో వేలాది ఎక‌రాల్లో దెబ్బ‌తిన్న పంట‌లు పంట‌న‌ష్టం అంచ‌నా వేయ‌డంలో వ్య‌వ‌సాయ‌శాఖ విఫ‌లం క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో నిర్ల‌క్ష్య వైఖ‌రి కేవ‌లం 16వంద‌లకుపైగా ఎక‌రాల్లో మాత్ర‌మే న‌ష్టం జ‌రిగిన‌ట్లు నివేదిక‌ ప‌ట్టించుకోని ప్ర‌జాప్ర‌తినిధులు ఆందోళ‌న‌లో బాధిత రైతులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : మానుకోట జిల్లాలో అకాల వ‌ర్షంతో దెబ్బ‌తిన్న పంట‌న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డంలో వ్య‌వసాయ‌శాఖ విఫ‌లంగా చెందిందా..? క్షేత్ర‌స్థాయిలో...

నేటి నుంచి పంట న‌ష్టం స‌ర్వే

రాజ‌కీయాల‌కు అతీతంగా స‌ర్వేకు స‌హ‌క‌రించాలి త్వరగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అక్షరశక్తి, నర్సంపేట : ఇటీవల నర్సంపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వడగండ్ల వర్షానికి పంట పొలాలకు, ఇండ్లకు భారీగా నష్ట వాటిల్లిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి వెంటనే వారికి జరిగిన...

క‌న్నీళ్లు పెట్టిస్తున్న కౌలురైతు క‌ష్టాలు

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : ప‌ర‌కాల ప‌ట్ట‌ణానికి చెందిన రైతు దంప‌తులు రాచ‌మ‌ల్ల ర‌వి-అరుణ మూడు ఎక‌రాల భూమిని రూ.50వేల‌తో కౌలుకు తీసుకున్నారు. ఇందులో రెండుఎక‌రాల్లో మిర్చి, ఎక‌రంలో పుచ్చ‌తోట సాగు చేశారు. ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల‌తో మిర్చి, పుచ్చ‌తోట వంద‌శాతం దెబ్బ‌తిన్నాయి. సుమారు ఈ పంట‌ల‌కు రూ.4ల‌క్ష‌ల 50వేల పెట్టుబ‌డి పెట్టామ‌ని రైతు...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

రైతుల ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వాలే కార‌ణం

తెలంగాణ‌లో 7500మందికిపైగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణం ఇందులో 80శాత‌మంది కౌలుదారులే రైతుబంధుకాదు..మ‌ద్ద‌తు ధ‌ర గ్యారంటీ చ‌ట్టం కావాలి కౌలురైతుల‌ను ప్ర‌భుత్వం గుర్తించి ఆదుకోవాలి పంట‌న‌ష్ట‌పోయిన‌వారికి ప‌రిహారం ఇవ్వాలి రుణ విమోచ‌న చ‌ట్టం చేయాలి రైతు స్వ‌రాజ్య‌వేదిక రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడు బీరం రాములు ప్ర‌శ్న‌: ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి.. కార‌ణాలేమిటి..? జ‌వాబు : గ‌తేడాదితోపాటు...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img