రాజీనామాకు సిద్ధమైన ఓ కార్పొరేటర్
వరంగల్ వ్యాపారవర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత
ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..?
బుజ్జగించేందుకు పలువురు నాయకుల యత్నం
అక్షరశక్తి, ప్రధానప్రతినిధి : వరంగల్ తూర్పు గులాబీ పార్టీలో మళ్లీ అసంతృప్తి రగులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేటర్ పార్టీతోపాటు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లపై భూ ఆక్రమణ కేసులుకలకలం రేపుతున్నాయి. మొన్నటికిమొన్న 7వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్పై భూ కబ్జా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా.. కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్రమణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్...
షాపింగ్ మాల్పై ప్రేమ చూపించిన అధికారులు
పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డును కమ్మేసిన వాహనాలు
పోలీస్ హెడక్వార్టర్స్కు కూతవేటు దూరంలోనే మాల్
అయినా.. జాడలేని ట్రాఫిక్ పోలీసులు
వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
అధికారుల తీరుపై జనం మండిపాటు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హన్మకొండలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ ఎదుట ఆదివారం ప్రారంభమైన...
మేయర్ గుండు సుధారాణి
అక్షరశక్తి, వరంగల్ తూర్పు: పట్టణ ప్రగతి కార్యక్రమానికి సన్నద్ధం కావాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం సన్నాహక సమావేశంలో మేయర్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు దిశా నిర్దేశం చేశారు. ఈ...
భూ సేకరణకు వ్యతిరేకంగా పది రోజులుగా అన్నదాతల ఆందోళనలు
రైతుల ఉద్యమంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ల్యాండ్ పూలింగ్ రద్దు చేసిన కుడా
త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన
అక్షరశక్తి, వరంగల్ ప్రధాన ప్రతినిధి : రైతుల పోరాటం ఫలించింది. అన్నదాతల ఆందోళనలతో తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ...
గులాబీకి పూలింగ్ దెబ్బ!
కుడా ల్యాండ్ పూలింగ్పై రైతుల మండిపాటు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం
ఐదు నియోజకవర్గాలపై ప్రతికూల ప్రభావం
బాధిత రైతుల పక్షాన పలు పార్టీలు, సంఘాలు
ఎన్నికల ముంగిట ఇరకాటంలో అధికార పార్టీ
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : కుడా ( కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ) ఆధ్వర్యంలో...
ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు
గ్రేటర్ కమిషనర్తో వాగ్వాదం
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.
సోమవారం వరంగల్ కార్పొరేషన్లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా...