బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్
అక్షరశక్తి, హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...
జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్...
రోడ్డు ప్రమాదంలో మహిళా ఉపాధ్యాయురాలు మృతి
కొన్నేళ్ల కిందటే భర్త మృతి... అనాథలైన పిల్లలు
అక్షరశక్తి, కరీంనగర్ : హెల్మెట్ ధరించినా ప్రాణం దక్కలేదు. రెడీమిక్స్ వాహనం రూపంలో మృత్యువు ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రాణాలను కబళించింది. కాగా ఎనిమిదేండ్ల కిందట తండ్రి గుండెపోటుతో మరణిచంగా, రోడ్డు ప్రమాదంలో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో వారి...
సాహితీ సేవలో సత్య మొండ్రేటి
వేలాది కవితలు... వందలకొద్ది రచనలతో
సాహితీలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానం
విమర్శకుల ప్రశంసలు అందుకున్న సత్యవాక్కులు గ్రంధం
వరించిన జాతీయ, అంతర్జాతీయ సత్కారాలు
ప్రభుత్వం నుంచి ప్రశంసాపత్రాలు..
ఓరుగల్లులో వీణానాదాలు గ్రంధావిష్కరణ..
అక్షరశక్తితో మాటముచ్చట..
అక్షరమే ఆమె నేస్తం... అక్షరమే ఆమెకు సమస్తం.. కళలకు పుట్టినిళ్లు కాకినాడ ఆమె జన్మస్థలం....
రచయిత్రి సత్యవీణకు అభినందనలు
అక్షరశక్తి, వరంగల్ : ప్రముఖ రచయిత్రి సత్యవీణ మొండ్రేటి రచించిన వీణానాదాలు పుస్తకావిష్కరణ సభ వరంగల్ నగరంలో ఘనంగా జరిగింది. వెనిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ మోడ్రన్ స్కూల్స్ డైరెక్టర్ సరోజినీ ముఖ్య అతిథిగా హాజరై సత్యవీణ ద్వితీయ గ్రంధం వీణానాదాలును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా...
నాయిని స్థానికుడు కాదు.. నా కోసం పనిచేస్తాడు
డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి
కాజీపేటలో హాత్ సే హాత్ యాత్ర
అక్షరశక్తి, కాజీపేట : రానున్న ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేసి, కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సంచలన...
మహిళా తహసీల్దార్కు బెందిరింపులు
భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకున్నాం.. రిజిస్ట్రేషన్ చేయండి.. లేదంటే నీపై పెట్రోల్పోసి చంపుతాం... అని పోలీసుల సాక్షిగా కొందరు మహిళా తహసీల్దార్ను బెదిరించారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగింది. బాధిత తహసీల్దార్ దూలం మంజుల కథనం ప్రకారం... మండలంలోని బిల్నాయక్తండాకు గుగులోత్...