Saturday, September 7, 2024

telanagana latest news

రాష్ట్ర విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలి- వర్సిటీ టీచర్ల పదవీ విరమణ వయస్సు 65 కు పెంచాలి

-వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టాలి - ఆకుట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రో. శ్రీనివాస్, డా ఇస్తారి -రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుంది అక్ష‌ర‌శ‌క్తి డిస్క్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల సంఖ్య తగ్గిపోతుందని ఇంకా కొన్ని రోజులయితే విశ్వవిద్యాలయాలు అధ్యాపకులు లేని కళాశాలలు లాగా తయారయ్యే పరిస్తితి అవుతుందని వెంటనే యూనివర్సిటీ టీచర్ల పదవీ...

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం - మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన - సభకు భారీగా తరలివచ్చిన జనం - భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు - తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది - ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం.. - సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్...

చోరికి గురైన 11 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత.

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరు నాగారం: జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ములుగు జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని ఏ ఎస్పీ శ్రీ శివమ్ ఉపాధ్యాయ ఐపిఎస్ అన్నారు. గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఫోన్ లను రికవరీ చేసి...

అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా-సీఎం రేవంత్

 అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్ర‌టిపక్షంలో ఉన్న నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ త‌మ బ‌లాన్ని పెంచుకుంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుండి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్నా అధికార పార్టీ మాత్రం త‌న వైఖ‌రిని మార్చుకోనంటూంది. ఇదే క్ర‌మంలో అసెంబ్లీలో సీఎం...

హనుమకొండ ఆర్టీసీ డిపోలో ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం

అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ: వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించిన పలువురు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించారు. హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో శనివారం డిపో ఆవరణలో జరిగిన కార్యక్రమంలో డిఎం మాట్లాడుతూ డ్యూటీలో అధిక ఆదాయం తెచ్చి, సంస్థను మరింత ముందుకు తీసుకొని పోవాలన్నారు. ఇంధనాన్ని పొదుపుగా...

ప్రజల ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలి-ఎస్పి కిరణ్ ఖరే IPS

అక్షరశక్తి భూపాలపల్లి: ప్రజల ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరంగా పరిష్కరించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే IPS అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ సమస్యలపై వచ్చిన 16 మంది నుంచి ఫిర్యాదు పత్రాలను ఎస్పీ గారు స్వీకరించారు. ప్రతి పిర్యాదుపై విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించే...

అట్ట‌హాసంగా స‌త్తెన్న నామినేష‌న్‌

  అక్ష‌ర‌శ‌క్తి, భూపాలపల్లి : భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు బుధ‌వారం మధ్యాహ్నం 2:36 గంటలకు నామినేషన్ దాఖ‌లుచేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) రమాదేవికి నామినేష‌న్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో జీఎస్ఆర్ వెంట డీసీసీ ప్రెసిడెంట్ అయిత ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర...

బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం ఖాయం

రేగొండ టౌన్ అధ్య‌క్షుడు కోలేపక భిక్షపతి అక్షర శక్తి. రేగొండ: బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ విజ‌యం సాధించడం ఖాయమని రేగొండ టౌన్ బీఆర్ఎస్‌ టౌన్ అధ్య‌క్షుడు కోలేపక భిక్షపతి అన్నారు. భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రేగొండ మండల కేంద్రంలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...

హైఅల‌ర్ట్‌.. ములుగు జిల్లాలో తప్పిన భారీ ఎన్‌కౌంటర్

త‌ప్పించుకున్న మావోయిస్టు అగ్ర‌నేత‌లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సోదాలు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం: తెలంగాణ-ఛత్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ములుగు జిల్లా పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 30 నుండి 40 మంది సమావేశమయ్యారనే ప‌క్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు....

ద‌శాబ్ది ఉత్స‌వాల్లో తీవ్ర విషాదం

ట్రాక్ట‌ర్ కింద‌ప‌డి ఆరో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి మ‌రిపెల్లిగూడెంలో ర్యాలీ నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌మాదం అక్ష‌ర‌శ‌క్తి, క‌మ‌లాపూర్ : తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర ద‌శాబ్ది వేడుక‌ల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. వేడుక‌ల్లో భాగంగా పాఠ‌శాల విద్యార్థుల‌తో ర్యాలీ నిర్వ‌హిస్తుండ‌గా జ‌రిగిన ప్ర‌మాదంలో ఓ విద్యార్థి దుర్మ‌ణం చెందాడు. ఈ ఘ‌ట‌న హ‌న్మ‌కొండ జిల్లా హుజూరాబాద్‌నియోజ‌క‌వ‌ర్గం క‌మ‌లాపూర్...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img