Sunday, September 8, 2024

Telangana news

క‌స్తూర్బాలో కొట్లాట‌!

కొట్టుకుంటున్న విద్యార్థినులు స్పెష‌లాఫీస‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ క‌రువు ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం ఉన్న‌తాధికారులకు స‌మాచారం ఇవ్వ‌ని వైనం ఏకప‌క్షంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినికి టీసీ అధ్వానంగా బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి క‌స్త‌ర్బాగాంధీ గురుకుల బాలిక‌ల విద్యాలయం నిర్వ‌హ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండ‌లం బ్రాహ్మ‌ణ‌ప‌ల్లిలోని క‌స్తూర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాల‌యం నిర్వ‌హ‌ణ రోజురోజుకూ అధ్వానంగా...

వ‌రంగ‌ల్‌లో నకిలీ కరెన్సీ క‌ల‌క‌లం.. ముఠా అరెస్టు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ ప్రాంతంలో నకిలీ కరెన్సీ చలామణిపై విశ్వసనీయ సమాచారం మేరకు హన్మకొండ పీఎస్ హన్మకొండ పరిధిలోని పెద్దమ్మగడ్డ వద్ద టాస్క్ ఫోర్స్ బృందం, హన్మకొండ పోలీసులతో కలిసి దాడి చేసి రూ.500 (1508) నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది వ్యక్తులు నకిలీ కరెన్సీని (పేపర్ నోటు...

జూన్‌లో తెలంగాణ ఎంసెట్‌..!

త్వరలో నోటిఫికేషన్‌ జూన్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS EAMCET-2022) నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా కరోనా వల్ల ఎంసెట్‌ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో పరీక్ష, సీట్ల కేటాయింపు పూర్తి...

రైతుల‌కు కేసీఆర్ షాక్‌

ప్ర‌భుత్వ కొనుగోలు కేంద్రాల్లో వ‌డ్లు అమ్మిన రైతులు రెండు నెల‌లు కావొస్తున్నా అంద‌ని డ‌బ్బులు క‌నీసం ర‌శీదులు కూడా ఇవ్వ‌ని నిర్వాహ‌కులు బ‌య్యారం మండ‌లంలో మ‌రింత అధ్వానం మానుకోట జిల్లాలో వంద‌లాదిమంది బాధితులు చేతిలో డ‌బ్బులు లేక నిలిచిన యాసంగి ప‌నులు ప‌ట్టించుకోని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : రైతు పండించిన ప్ర‌తీ గింజా కొన్నామ‌ని, వెంట‌నే డ‌బ్బులు ఇస్తున్నామ‌ని రాష్ట్ర...

ద‌ళితుల‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ద‌ళితుల‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌ని మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి అన్నారు. హ‌న్మ‌కొండ‌లోని హ‌రిత హోట‌ల్‌లో వ‌రంగ‌ల్ ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, మాజీ ఎంపీ సీతారాంనాయ‌క్‌ల‌తో క‌లిసి గురువారం హ‌రిత హోట‌ల్‌లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర...

మేడారానికి ఒక్క‌రోజే 2ల‌క్ష‌ల మంది భ‌క్తులు

మేడారంలో ముంద‌స్తు మొక్కులు వ‌న‌దేవ‌త‌ల ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌స్తున్న భ‌క్తులు ఆదివారం ఒక్క‌రోజే రెండు ల‌క్ష‌ల మందికి పైగా రాక‌ కిక్కిరిసిన‌ క్యూలైన్లు.. జంప‌న్న‌వాగులో సంద‌డి అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌ : మేడారం మ‌హాజాత‌ర భ‌క్త‌జ‌న సంద్రంగా మారుతోంది. తెలంగాణ నుంచేగాకుండా దేశం న‌లుమూల‌ల నుంచి ముంద‌స్తు మొక్కుల కోసం భ‌క్తులు ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క...

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...
- Advertisement -spot_img