Thursday, September 19, 2024

రైల్వేస్టేష‌న్‌లో గంజాయి ప‌ట్టివేత‌

Must Read

అక్ష‌ర‌శ‌క్తి, జనగామ: జ‌న‌గామ‌ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. 7 కిలోల 100 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు లక్ష 77 వేల 500 వందలు ఉంటుంద‌ని మీడియా సమావేశంలో జనగామ వెస్ట్ జోన్ డిసిపి రాజామహేంద్ర నాయక్ వెల్ల‌డించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img