Thursday, September 19, 2024

Desk

రామ‌ప్ప‌లో ప్ర‌ముఖ గాయ‌ని సునీత పూజ‌లు

వ‌రంగ‌ల్ : ములుగు జిల్లా రామప్ప దేవాలయాన్ని ప్రముఖ నేప‌థ్య‌ గాయని సునీత సంద‌ర్శించారు. కార్తీక మాసం విశిష్ట సోమవారం సందర్భంగా మిత్రులు, బంధువులతో కలిసి పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతరం పర్యాటక గైడ్ వెంకటేష్ ఆలయ ప్రాశస్త్యాన్ని...

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో న‌కిలీ వైద్యుడు

ప‌దో త‌ర‌గ‌తిలో ఫేయిల్‌.. ప‌దేళ్లుగా శివునిప‌ల్లిలో ప్రియాంక క్లినిక్ నిర్వ‌హ‌ణ‌ అర్హ‌త స‌ర్టిఫికెట్లు లేకుండానే వైద్యం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో ప‌ట్టివేత‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : మ‌రో నకిలీ వైద్యుడి బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. పదో త‌ర‌గ‌తిలో ఫేయిల్ అయి.. ఏకంగా క్లినిక్ నిర్వ‌హిస్తున్నాడు. జ‌న‌గామ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ప‌రిధిలోని శివునిప‌ల్లిలో ప్రియాంక క్లినిక్...

రైతు స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ పోరుబాట‌

నవంబ‌ర్ 24 త‌హ‌సీల్దార్ కార్యాల‌యాలు 30న నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో... డిసెంబ‌ర్ 5న జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌లు ప్ర‌క‌టించిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి                                         ...

ఇండోనేషియాలో భారీ భూకంపం..

20 మంది మృత్యువాత 300 మందికి గాయాలు జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్‌ సమీపంలో భూకంప...

చదివింది పదోతరగతి… చేసేది డాక్టర్ వృత్తి

వ‌రంగ‌ల్ న‌గ‌రంలో 25ఏళ్లుగా డాక్ట‌ర్లుగా చ‌లామ‌ణి ఇద్ద‌రిని అరెస్టు చేసిన పోలీసులు వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌క్రైం : నకిలీ సర్టిఫికేట్లతో నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ఫర్స్, మట్వాడా, ఇంతేజా గంజ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసారు. ఈ...

దుంపిల్లపల్లిలో గుండెల‌విసె ఘ‌ట‌న‌..

అక్ష‌ర‌శ‌క్తి, రేగొండ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగలిపైనే పడి రైతు కన్నుమూసిన దృశ్యాన్ని చూసి కుటుంబ స‌భ్యులు, రైతులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ఘటనపై పోలీసులు...

భర్తకు మ‌రో పెళ్లి చేసిన భార్య

మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జ రగడం సర్వసాధారణమైంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్క‌ర్ నగర్‌కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్‌కు మూడేళ్ల కింద టిక్‌టాక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ ప‌రిచ‌యం అయింది. పరిచయం కాస్తా ప్రేమ‌గా మారింది. ఈ ప్రేమకథ మధ్యలో...

అనుమానంతో గొంతుకోశాడు

మానుకోటలో దారుణం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దారుణంచోటుచేసుకుంది. పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో జాటోత్ భాస్కర్ అనే వ్యక్తి తన భార్య కల్పన (30) గొంతు కోసి హత్య చేశాడు. గురువారం ఉదయం కల్పన పనికి వెళ్తుండగా భాస్కర్ అడ్వకేట్ కాలనీలో అడ్డ‌గించి ఈ దారుణానికి ఒడిగ‌ట్టాడు. కల్పన ఇళ్లలో పనిచేస్తుండగా...

పోలీసుల‌కు చిక్కిన గంజాయి స్మగ్లర్లు

భారీగా గంజాయి స్వాధీనం అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : ఒడిషా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఆరుగురు నిందితులను టాస్క్ ఫోర్స్, ఖానాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి నుండి సుమారు ఒక కోటి పదిలక్షల విలువైన‌ 550 కిలోల గంజాయితో పాటు ఒక...

సెప్టెంబ‌ర్ 17 విలీన‌మే..!

న‌ర‌హంత‌క నైజాంకు వ్య‌తిరేకంగా క‌మ్యూనిస్టుల‌ అలుపెర‌గ‌ని పోరాటం నాలుగున్న‌ర వేల‌మంది ప్రాణ‌త్యాగం చేశారు ప‌దిల‌క్ష‌ల ఎక‌రాల భూమిని పంచారు వేలాది గ్రామాల‌ను విముక్తి చేశారు సాయుధ పోరాట నిజ‌మైన‌ వార‌సులు క‌మ్యూనిస్టులే.. చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ‌కు బీజేపీ కుట్ర‌లు టీఆర్ఎస్ వాళ్లు చ‌రిత్ర ద్రోహులు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ చారెడు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img