Friday, September 20, 2024

Desk

13న శరభ వాహన సేవ

ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక ఆవిష్కర‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : భద్రకాళీ, భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 13న నిర్వ‌హించ‌నున్న ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌కు పెరిక కులబాంధువులంతా హాజ‌రుకావాల‌ని ఉమ్మడి వరంగల్ జిల్లా పెరిక కుల సంఘం ప్రధాన...

టీ-సాట్ ద్వారా గ్రూప్-1కి ప్ర‌త్యేక ప్ర‌సారాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టి-సాట్ నెట్వర్క్ గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తోంది. ప్రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్షల కోసం ప్రత్యక్ష ప్రసారాలు, మాక్ టెస్టులు, క్విజ్ ఎపిసోడ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది టి-సాట్. గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రసారాల వివరాలను టి-సాట్ సీఈవో రాంపురం...

బీసీ గ‌రుకులాల్లో చేరేందుకు ఈనెల‌ 22 చివ‌రి తేదీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల...

ఓరుగ‌ల్లులో కొన‌సాగుతున్న మంత్రి హ‌రీశ్‌రావు ప‌ర్య‌ట‌న

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. ఉద‌యం ఆయ‌న‌ భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి ద‌ర్శించుకున్నారు. అనంత‌రం వరంగల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హెల్త్ సిటీ పనులను ప‌రిశీలించారు. ఏడాది సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిత్యం పర్యవేక్షిస్తూ పనులు...

భూములతో వ్యాపారం చేస్తాననడం సిగ్గుచేటు

ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు గ్రేట‌ర్ కమిషనర్‌తో వాగ్వాదం అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ వివాదం రోజురోజుకు తీవ్ర‌త‌రం అవుతోంది. సోమవారం వరంగల్ కార్పొరేషన్‌లో ల్యాండ్ పూలింగ్ బాధిత రైతులు ఆందోళనకు దిగారు. గ్రీవెన్స్ లో కమిషనర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం వద్ద పైసలు లేకుంటే రైతులంతా బిచ్చం ఎత్తైనా...

గీతా ఆర్ట్స్‌ ముందు అర్ధ నగ్నంగా నటి ధర్నా

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సునీత బోయ ఆందోళ‌న‌కు దిగింది. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెంబర్ ​45లో గ‌ల గీతా ఆర్ట్స్ ఎదుట అర్ధ నగ్నంగా ధర్నా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను సముదాయించారు. మహిళా పోలీసులు దుస్తులు వేయించి...

టీఆర్ఎస్ నాయ‌కుడిపై హ‌త్యాయ‌త్నం

అక్షర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌ : మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో మ‌రో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. టీఆర్ ఎస్ యూత్ నాయ‌కుడిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు హ‌త్య‌కు య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప‌ట్ట‌ణంలోని ఇందిరా న‌గ‌ర్ కాల‌నీకి చెందిన టీఆర్ ఎస్ యూత్ లీడ‌ర్ బోగ ర‌విచంద్ర ఈరోజు ఉద‌యం వ్య‌క్తిగ‌త...

తాగిన మైకంలో ఘాతుకం..

న‌లుగురు క‌లిసి ఓ వ్య‌క్తిని హ‌త్య చేసిన వైనం ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి అక్ష‌రశ‌క్తి, వ‌రంగ‌ల్ : తాగిన మైకంలో నలుగురు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘ‌ట‌న ఆదివారం అర్థ‌రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం వరంగల్ లక్ష్మీపురం బస్టాండ్ సమీపంలోని వెంకటరమణ బార్ వెనకాల ప్రాంతంలో...

కుడా బ‌డా మోసం !

ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్ను రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు వేలాది ఎక‌రాల‌ ల్యాండ్ పూలింగ్‌కు య‌త్నం రైతుల భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం రోడ్డు ప‌డ‌నున్న వ‌రంగ‌ల్ శివారు గ్రామాల ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది జ‌నం కుడాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రైతాంగం పంట భూముల...

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img