అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ జిల్లాలో ఈరోజు , రేపు మంత్రి హరీష్ రావు పర్యటించబోతున్నారు. పలు సమీక్షలు , శంకుస్థాపనలు , ప్రారభోత్సవాలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్ హబ్, 20 పడకల...
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ ఎటాక్
అక్షరశక్తి, హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : రైతుల భూములు లాక్కున్నోళ్ళు రైతుల కోసం సభ పెట్టడం విడ్డూరమని
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని కాంగ్రెస్ ఊహించుకుంటోందని, చిన్న గ్రౌండ్లో సభ పెట్టి పెద్ద బిల్డప్...
నీది రాహుల్ను విమర్శించే స్థాయా..?
ఆస్తులు, అధికారమే మీ కుటుంబ నేపథ్యం
రాహుల్గాంధీది దేశభక్తి, త్యాగాల చరిత్ర
అక్షరశక్తి, మహబూబాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, నైతికత కేటీఆర్కు లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ సంఘ్ ఉపాధ్యక్షులు...
అక్షరశక్తి, వరంగల్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతోంది. ఓరుగల్లులో నిన్న నిర్వహించిన రైతు సంఘర్షణ సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ నేతలు మాంచి జోష్ మీదుండగా, అధికార టీఆర్ఎస్ నేతలు రాహుల్ సభపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్కి సన్నిహితుడిగా మెదులుతున్న సినీ నటుడు...
అక్షరశక్తి, హైదరాబాద్ : మే8 మదర్స్ డే సందర్భంగా బస్సుల్లో ప్రయాణించే తల్లులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ అందిస్తోంది. మాతృ దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలతో బస్సుల్లో ప్రయాణించే తల్లులకు ఏసీ సేవలతో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఆఫర్ను మే 8 ఆదివారం మాత్రమే ఉంటుందని...
నయనతార ఫ్యాన్స్ అంతా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ టైం రానే వచ్చింది. ఎట్టకేలకు తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నయనతార త్వరలోనే పెళ్లి కూతురు కాబోతోంది. ప్రియుడు విఘ్నేశ్ శివన్ను నయనతార పెళ్లి చేసుకోనుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో జూన్ 9న వీరి వివాహం జరగనుంది. తిరుమలలో ఇటీవలే పర్యటించిన...
అక్షరశక్తి, హైదరాబాద్ : శాండల్వుడ్ నటుడు మోహన్ జునేజా(54) శనివారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జునేజా బెంగళూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో జన్మించిన జునేజా హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా...
కైటెక్స్ టెక్ట్స్టైల్ పార్కుకు భూమిపూజ చేసిన మంత్రి
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : రాష్ట్ర మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్కు వచ్చారు. పరకాల నియోజకవర్గంలోని శాయంపేట హవేలీలో కైటెక్స్ టెక్ట్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు.
అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కేటీఆర్కు ఉమ్మడి...