Friday, September 20, 2024

Desk

ఎట్ట‌కేల‌కు ములాక‌త్‌కు అనుమ‌తి

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి ఎట్ట‌కేల‌కు అనుమతి ల‌భించింది. ములాఖత్‌కు అనుమతించాలని మరోసారి విజ‍్క్షప్తి చేయడంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ ధృవీకరించారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్‌ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కూడా...

మెగాస్టార్‌కు ఊహించ‌ని షాక్‌..! చిరుకు ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూలేదుగా..

మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చరణ్‌ తొలిసారి పూర్తిస్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’.. కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత, భారీ అంచ‌నాల మ‌ధ్య ఏప్రిల్ 29వ తేదీన సినిమా విడుదలైన విషయం తెలిసిందే. అయితే సినిమా ఆశించనంత విజయం అందుకోలేదు. మొదటి నుంచే నెగిటివ్ టాక్ సొంతం...

ఉద్యమ నేతలతో రాహుల్ భేటీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో రెండో రోజు టూర్ కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తాజ్ కృష్ణలో బస చేశారు. కొద్దిసేప‌టి క్రిత‌మే తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. స‌మావేశం త‌ర్వాత 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య...

ఆ నేత‌ల‌కు రాహుల్ హెచ్చ‌రిక‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పార్టీకి న‌ష్టం జరిగేలా వ్య‌వ‌హ‌రించే కాంగ్రెస్ నాయ‌కుల‌ను రాహుల్ గాంధీ తీవ్రంగా హెచ్చ‌రించారు. అలాంటి నాయకులు త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని, వారు టీఆర్ఎస్‌, బీజేపీలోకి వెళ్లొచ్చ‌ని స్ఫ‌ష్టంచేశారు. ఆ రెండు పార్టీల‌తో ఒప్పందం కుదుర్చుకున్న నాయ‌కులు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నారు. పార్టీకి న‌ష్టం చేస్తే మాత్రం స‌హించేదిలేద‌ని, నేత‌లు...

టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తాం

వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ గాంధీ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మ‌న రాష్ట్రం కొత్త రాష్ట్ర‌మ‌ని, న‌వ‌రాష్ట్రంగా ఆవిర్భ‌వించింద‌ని తెలిపారు. ఇది చాలా సులువుగా ఏర్పడ‌లేద‌ని అమ్మ‌లు అక్క‌లు, వారి శ్ర‌మ‌తో, క‌న్నీళ్ల‌తో ఏర్ప‌డింద‌న్నారు. ఏ ఒక్క‌రికోస‌మో తెలంగాణ ఏర్ప‌డ‌లేద‌ని ఇక్క‌డ ఉన్న అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల కోసం తెలంగాణ ఏర్ప‌డింద‌న్నారు. రానున్న కాలంలో సుభిక్ష‌మైన రాష్ట్రంగా...

రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ స‌క్సెస్‌

ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన శ్రేణులు క్యాడ‌ర్‌లో నూత‌నోత్సాహం నాయ‌కుల్లో న‌యా జోష్‌.. జై కాంగ్రెస్‌... జైజై రాహుల్ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లిన ఓరుగ‌ల్లు జై కాంగ్రెస్‌... జైజై కాంగ్రెస్ నినాదాల‌తో ఓరుగ‌ల్లు ద‌ద్ద‌రిల్లింది. హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ విజ‌య‌వంతం అయింది. రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి కాంగ్రెస్ నాయ‌కులు,...

సంచ‌ల‌నం రేపుతున్న‌ రేవంత్‌రెడ్డి వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్..

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హించిన రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌లో వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రైతుల‌కు సంబంధించి కీల‌క తీర్మానాలు ప్ర‌క‌టించారు. 365 రోజుల్లో కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వ‌చ్చి తీరుతుందని సోనియ‌మ్మ‌ రాష్ట్రం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని తెలిపారు. సోనియ‌మ్మ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాల‌ రైతుల‌కు...

రాహుల్ చుట్టూ భారీ ర‌క్షణ వ‌లయం

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు రంగం సిద్ధ‌మైంది. తెలంగాణ‌లో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నిర్వ‌హించ‌నున్న రైతు సంఘ‌ర్షణ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. అయితే.. రాహుల్ స‌భ‌కు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ క‌మాండోల‌తో పాటు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ...

అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించిన మంత్రి ఎర్ర‌బెల్లి

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం పోలెపల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని దయాకర్‌రావు ప్రారంభించారు. గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ప్రారంభోత్స‌వాలు చేశారు....

అధైర్యపడొద్దు అండగా ఉంటాం..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ తూర్పు : లేబర్ కాలనీకి చెందిన రిటైర్డ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బస్కుల శ్రీనివాస్ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని నరేంద‌ర్ అన్నారు. బస్కుల శ్రీనివాస్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ లో చిట్టీ వేశారు. చిట్టీ డబ్బులు రావేమో అని ఆందోళనతో మనోవేదనకు గురై రాత్రి గుండెపోటుతో...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img