Friday, September 20, 2024

వార్త‌లు

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్

-సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి. రంగారావు -ఖమ్మంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ -హాజరై నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు విప్లవ పార్టీలు, పౌర హక్కుల నాయకులు. అక్ష‌ర‌శ‌క్తి ఖ‌మ్మం: కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో తుపాకీ తూటాలను ధిక్కరించి, పోలీసుల చిత్రహింసలు, జైలు...

మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర

అక్షరశక్తి శాయంపేట: భూపాలపల్లి నియోజకవర్గ పరిధి శాయంపేట మండలంలోని గట్ల కనుపర్తి గ్రామంలో భక్తులతో పాటు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు...

అమరవీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

అక్షరశక్తి భూపాలపల్లి: దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని దేశానికి సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం రోజున భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంట్రన్స్ గేటు వద్ద ఉన్న అమర జవాను స్థూపం వద్ద మాజీ సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో...

అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు

అక్ష‌ర‌శ‌క్తి ఏటూరునాగారం: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏటూరునాగారం అడవి ప్రాంతంలోనీ లింగపురం, గోతి కోయ గూడెంలో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. గూడాలలో అపరిచిత వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని అన్నారు. అనుమానాస్పద కొత్త వ్యక్తులు సంచరించినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. చట్ట...

సూదిని జైపాల్ రెడ్డి నివాళులు అర్పించిన ఎంపీ బలరాం నాయక్

అక్ష‌రశ‌క్తి డెస్క్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన నాయకుడు, అజాత శత్రువు, ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి సమాధి వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ గారు.

కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి కుటుంబానికి స‌హాయం చేసిన సిపిఎం నాయ‌కులు

అక్ష‌ర‌శ‌క్తి మ‌హబూబాబాద్:  గిరి ప్రసాద్ నగర్ సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ అమరజీవి మారోజు మురళి చారి దశ దిన కర్మల సందర్భంగా వారి కుటుంబానికి ఒక కింటబియ్యం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు రావుల రాజు శాఖ కార్యదర్శి భానుతు లింగన్న నల్ల...

అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తా-సీఎం రేవంత్

 అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రేస్ పార్టీ ప్ర‌టిపక్షంలో ఉన్న నాయ‌కుల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటూ త‌మ బ‌లాన్ని పెంచుకుంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాల నుండి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్నా అధికార పార్టీ మాత్రం త‌న వైఖ‌రిని మార్చుకోనంటూంది. ఇదే క్ర‌మంలో అసెంబ్లీలో సీఎం...

విద్యార్థి సంఘ నాయకులపై చర్యలు తీసుకోవాలి

అక్షరశక్తి హనుమకొండ: కలెక్టరేట్, కొందరు విద్యార్థి సంఘాల పేర్లు చెప్పుకుంటూ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలను డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య కమిటీ నాయకులు శనివారం హనుమకొండ కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యార్థి సంఘాల...

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని నిర్మించాలి

• వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొత్త భవనాన్ని నిర్మించాలి • ప్రభుత్వం వెంటనే నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ కేటాయించాలి అక్ష‌ర‌శ‌క్తి. వ‌రంగ‌ల్ : ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకి కొత్త భవనాన్ని వెంటనే నిర్మించాలని, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్...

కదిరే కృష్ణకు ముంబై ఓబీసీ, ఎస్సీల సంపూర్ణ మద్దతు

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : హైకోర్టు న్యాయవాది, మహామేధావి, బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కదిరె కృష్ణను అసభ్యకరంగా మాట్లాడిన చికోటి ప్రవీణపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని ముంబైకర్లు డిమాండ్ చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ "సుప్రభాతం"ను సంస్కృతం నుంచి తెలుగు భాషలో అనువాదం చేసి...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...