Monday, September 16, 2024

వార్త‌లు

టీఎస్‌పీఎస్సీ తరహాలో గురుకుల కొలువులకు ఓటీఆర్‌.. నేటి నుంచే అమలు

గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్‌) నేటినుంచి (బుధవారం) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఓటీఆర్‌ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకులాల్లో 9,231 పోస్టుల...

బ‌ల‌గం మొగిల‌య్య‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌… ఆదుకోవాలంటూ భార్య వేడుకోలు

బ‌లగం సినిమాలో క్లైమాక్స్ పాట‌తో అంద‌రినీ ఏడిపించిన బుడ‌గ జంగాల క‌ళాకారుడు ప‌స్తం మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మొగిల‌య్య‌.. వ‌రంగ‌ల్‌లోని సంర‌క్ష ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌న భ‌ర్త ప్రాణాలను కాపాడాల‌ని, ప్ర‌భుత్వం...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

అక్షరశక్తి, గూడూరు : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న గూడూరు మండలం మట్టెవాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం... సోమ‌వారం మధ్యాహ్నం వాసం వర్షిత్ కుమార్ అతని స్నేహితుడు అరెం నవదీప్ సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో వాసం సారంగపాణి వెంకటలక్ష్మిల కుమారుడు వారం వర్తిత్...

బిగ్ బ్రేకింగ్‌.. టెన్త్ పేపర్ లీక్ కేసు.. విచారణకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్

టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం వరంగల్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. దీంతో భారీ ఎత్తున బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పోలీస్ క‌మిష‌రేట్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. బీజేపీ లీగ‌ల్ సెల్ న్యాయ‌వాదులు కూడా హెడ్ క్వార్ట‌ర్స్‌కు వ‌చ్చారు. ఎలాంటి...

హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ముఖ్య అతిథిగా హాజ‌రైన చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌ అధ్య‌క్షుడు సోమిశెట్టి శ్రీనివాస్‌ను అభినందించిన నాయ‌కులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవం ఆదివారం స్థానిక గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యనిర్వాహక...

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూప‌ల్లి ఔట్‌

ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి నుంచి ఈ ఇద్దరు నేతలను...

18న రామ‌ప్ప‌లో శిల్పం, వర్ణం, కృష్ణం ..

హాజ‌రుకానున్న సంగీత దర్శకుడు తమన్, ప్రముఖ డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏప్రిల్ 18న‌ ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేటలో గ‌ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - పర్యాటక,...

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌… గురుకులాల్లో 9, 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైద‌రాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తం 9, 231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...