Friday, September 20, 2024

రాజ‌కీయం

తెలంగాణ‌ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ నూత‌న గ‌వ‌ర్న‌ర్ గా జిష్ను దేవ్ వ‌ర్మ నేడు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరాధే పదవీ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్త...

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి

అక్షర శక్తి, హాసన్ పర్తి : వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు భీమారంలో ని రైతు వేదిక వద్ద లబ్ధిదారులతో కలసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ ఆవరణంలో రెండవ విడత 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఈ...

సినారె పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న- సీఎం

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ వారైనప్పటికీ కవీంద్రుడు స్వర్గీయ డాక్టర్ సి.నారాయణరెడ్డి యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సాహితీ లోకానికి సినారె చేసిన సేవలు కలకాలం గుర్తుండిపోయేలా ఒక విద్యా సంస్థకు అయ‌న‌ పేరు పెడతామని, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. డాక్టర్...

ఢిల్లీ వరదల్లో మృతి చెందిన విద్యార్థుల పట్ల రాజ్యసభలో ప్రస్తావించిన – ఎంపీ వద్దిరాజు

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఐఎఏస్ సాధించాలనే ఉన్నత లక్ష్యంతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్న ముగ్గురు ఆశావహులు అకాల మృత్యువుకు లోను కావడం పట్ల భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని, నవీన్ దల్వై న్ (కేరళ),...

రాజ్ భవన్ లో గవర్నర్ ని క‌లిసిన ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: రాజ్ భవన్ లో సోమవారం ఉదయం గవర్నర్ సిపి రాధాకృష్ణ‌న్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాధాకృష్ణన్ గారు ఇటీవలే మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన నేపథ్యంలో సీఎం గారు అభినందనలు తెలిపారు.

నెట్‌ జీరో సిటీని ప‌రిశీలించిన – ముఖ్యమంత్రి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: హైదరాబాద్‌ శివారుల్లో అద్భుత నగర నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య రహితం, కర్బన ఉద్గారాల రహితంగా ప్రతిపాదిత ‘నెట్‌ జీరో సిటీ’ స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో నెట్ జీరో సిటీని సందర్శించారు. దానిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన...

పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది – ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షర శక్తి పరకాల: నియోజకవర్గం లోని అనారోగ్యానికి గురై చికిత్స పొందిన నడి కూడా పరకాల రూరల్ మరియు టౌన్ లోని వివిధ గ్రామాలకు చెందిన 71మంది లబ్ధిదారులకు 18 లక్షల 62వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు మరియు...

త్వ‌రలో అందుబాటులోకి నాయిమ్ నగర్ బ్రిడ్జి

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: దశబ్దాల కలగఉన్నటువంటి నయీమ్ నగర్ బ్రిడ్జి (పెద్ద మోరి ) పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరికల్లా రవాణాకు సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే...

కమ్యూనిస్టు విప్లవ పోరుకెరటం కామ్రేడ్ రాయల చంద్రశేఖర్

-సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి. రంగారావు -ఖమ్మంలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ -హాజరై నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కమ్యూనిస్టు విప్లవ పార్టీలు, పౌర హక్కుల నాయకులు. అక్ష‌ర‌శ‌క్తి ఖ‌మ్మం: కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో ఎన్నో తుపాకీ తూటాలను ధిక్కరించి, పోలీసుల చిత్రహింసలు, జైలు...

మహంకాళి అమ్మవారిని ద‌ర్శించుకున్న ఎమ్మెల్యే గండ్ర

అక్షరశక్తి శాయంపేట: భూపాలపల్లి నియోజకవర్గ పరిధి శాయంపేట మండలంలోని గట్ల కనుపర్తి గ్రామంలో భక్తులతో పాటు పార్టీ నాయకులతో కలిసి గ్రామంలో ఉన్న మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...