అక్షరశక్తి, హైదరాబాద్ : మే8 మదర్స్ డే సందర్భంగా బస్సుల్లో ప్రయాణించే తల్లులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ అందిస్తోంది. మాతృ దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు పిల్లలతో బస్సుల్లో ప్రయాణించే తల్లులకు ఏసీ సేవలతో సహా అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ ఆఫర్ను మే 8 ఆదివారం మాత్రమే ఉంటుందని...
అక్షరశక్తి, హైదరాబాద్ : చంచల్గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్యూఐ నేతలను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎట్టకేలకు అనుమతి లభించింది. ములాఖత్కు అనుమతించాలని మరోసారి విజ్క్షప్తి చేయడంతో అధికారులు అంగీకరించారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ ధృవీకరించారు. రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కూడా...
అక్షరశక్తి, హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో రెండో రోజు టూర్ కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తాజ్ కృష్ణలో బస చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఉద్యమ నేతలతో హోటల్ లో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య...
అక్షరశక్తి, హన్మకొండ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనకు రంగం సిద్ధమైంది. తెలంగాణలో రెండు రోజులపాటు రాహుల్ పర్యటించనున్నారు. నేడు సాయంత్రం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు హాజరుకానున్నారు. అయితే.. రాహుల్ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలతో పాటు జెడ్ ప్లస్ సెక్యూరిటీ...
కేటీఆర్, కవితపై రేవంత్ ఫైర్
తెలంగాణలో రాహుల్ పర్యటనపై టీఆర్ఎస్ నేతల ట్వీట్లకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కౌంటరిచ్చారు. రాహుల్ని ప్రశ్నించే ముందు తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోడీ ముందు మోకరిల్లి.. ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ ఇవ్వమని...
మొత్తం పరీక్షా కేంద్రాలు 1,443
పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 9.07 లక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఫస్ట్ ఇయర్...
వీసీకి హైకోర్ట్ ఆదేశం
అక్షరశక్తి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని అనుమతించాలని ఓయూ వైస్ చాన్స్లర్ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని కోరుతూ బుధవారం రెండోసారి ఓయూ జేఏసీ నాయకులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్...
తెలంగాణకు రేపు నడ్డా.. ఎల్లుండి రాహుల్ రాక
14న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎంట్రీ
భారీ ఏర్పాట్లు చేస్తున్న రెండు జాతీయ పార్టీలు
అక్షరశక్తి, హైదరాబాద్: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణలో అడుగుపెట్టబోతుండటంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఈనెల 5న (రేపు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...