Friday, September 20, 2024

తెలంగాణ‌

రాహుల్‌గాంధీ ఓయూ ప‌ర్య‌ట‌న‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌

హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖ‌లుచేసిన కాంగ్రెస పార్టీ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్ పర్యటన...

బీజేపీకి షాకిచ్చిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌

త్వ‌ర‌లో కొత్త రాజ‌కీయ పార్టీ ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీకి షాక్ ఇచ్చారు. గత డిసెంబర్ లో కాషాయ కండువా కప్పుకున్న ఆయ‌న ఆరు నెలలు తిరక్కముందే కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు,...

కార్మికులకు కేసీఆర్‌, జ‌గ‌న్ మేడే శుభాకాంక్షలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, జ‌గ‌న్‌లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...

గుడిమ‌ల్ల గ‌ర్జ‌న‌.. టీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం

జ‌న్మ‌దిన వేడుక‌ల్లో టీఆర్ఎస్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ‌రంగ‌ల్‌కు అన్యాయం జ‌రుగుతుందంటూ ఆవేద‌న‌ కార్య‌క్షేత్రంలోకి దిగుతున్న‌ట్లు అభిమానుల మ‌ధ్య ప్ర‌క‌ట‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్ తేల్చాలంటూ అధినేత‌కు అల్టిమేటం ఓరుగ‌ల్లు గులాబీ పార్టీలో క‌ల‌క‌లం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ప్ర‌ముఖ న్యాయ‌వాది, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గుడిమ‌ల్ల ర‌వికుమార్ గ‌ర్జించారు. త‌న జ‌న్మ‌దిన...

గర్భిణులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం గర్భిణులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎండా కాలంలో గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు చేప‌ట్టింది. అంగన్వాడీ కేంద్రాల లబ్దిదారులకు వేసవి సెలవుల్లో ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిణీ చేయాలని కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్ణయించుకుంది. మే నెల 1 నుంచి 15వ తేది వరకు అంగన్వాడీ టీచర్లకు, మే...

కాంగ్రెస్ త‌ప్ప‌ట‌డుగు?

మే 6న రైతు సంఘ‌ర్ష‌ణ స‌భ‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌ రైతుస‌భ కాకుండా.. బ‌హుజ‌న స‌భగా నిర్వ‌హిస్తే మేలంటూ పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌ 2002లో సోనియా స‌భ‌ను గుర్తు చేసుకుంటున్న నాయ‌కులు అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన ప్ర‌తినిధి : తెలంగాణలో పూర్వ వైభ‌వం సాధించేందుకు ఓరుగ‌ల్లు నుంచి పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కాంగ్రెస్ పార్టీ.. కీల‌క ద‌శ‌లో త‌ప్ప‌ట‌డుగు...

అల‌ర్ట్ : పెండింగ్ ఈ-చ‌లాన్లు క‌ట్ట‌లేదా… అయితే క‌ట‌క‌టాలే!

వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ పోలీసుల హెచ్చ‌రిక‌ పెండింగ్ చలాన్లు చెల్లించని వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝ‌లిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి...

ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతులు తిట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన విపక్ష పార్టీల నేతలు ఎమ్మెల్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి స్పందించారు. బుధ‌వారం...

నేను సీఐని తిట్టలేదు.. ఇదంతా ఎమ్మెల్యే కుట్ర, కోర్టులోనే తేల్చుకుంటా: మహేందర్‌ రెడ్డి

ఆ ఆడియో తనది కాదు : మ‌హేంద‌ర్‌రెడ్డి తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ బూతుపురాణం ఆడియో వైర‌ల్ అవ‌డంతో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ఆడియో తనది కాదని... ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా...

మద్యంప్రియులకు షాక్‌!

భారీగా పెరగనున్న బీర్ల ధరలు ఇప్పటికే అన్ని నిత్యావ‌సరాల ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, వంట నూనె, కూరగాయలు, ఆహార పదార్థాలు.. ఇలా అన్ని సరుకుల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అయితే.. ఇప్పుడు బీర్ల ధరలు కూడా భారీగా పెరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీర్ల రేటు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి సరుకు...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...