Friday, September 20, 2024

తెలంగాణ‌

ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వండి

మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వాల‌ని మైనార్టీ అధికారులను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో సోమవారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాష లో శిక్షణ ,సంబంధిత మెటీరియల్ తయారీ వంటి...

ఈ నెల 16 నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజియం వారోత్సవాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే వేడుకలు...

క‌న్నతండ్రిని క‌డ‌తేర్చిన కుమారులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్‌పాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామ‌స్తులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తుమ్మల పెన్‌పాడ్‌కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు....

బిగ్ బ్రేకింగ్‌.. పూలింగ్‌పై పిచేముడ్‌!

ల్యాండ్ పూలింగ్ ర‌ద్దు చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల ఉద్య‌మంతో వెన‌క్కి త‌గ్గిన వైనం బాధితుల‌తో ఎమ్మెల్యేల అంత‌ర్గత స‌మావేశాలు భూస‌మీక‌ర‌ణ‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం కేటీఆర్‌తోనే చెప్పించాల‌ని అన్న‌దాత‌ల డిమాండ్‌ నేడోరేపో అధికారిక ప్ర‌క‌ట‌న‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప్ర‌ధాన ప్ర‌తినిధి : కుడా (కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన...

టీ-సాట్ ద్వారా గ్రూప్-1కి ప్ర‌త్యేక ప్ర‌సారాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టి-సాట్ నెట్వర్క్ గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తోంది. ప్రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్షల కోసం ప్రత్యక్ష ప్రసారాలు, మాక్ టెస్టులు, క్విజ్ ఎపిసోడ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది టి-సాట్. గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రసారాల వివరాలను టి-సాట్ సీఈవో రాంపురం...

బీసీ గ‌రుకులాల్లో చేరేందుకు ఈనెల‌ 22 చివ‌రి తేదీ

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల...

టీఆర్ఎస్ నాయ‌కుడిపై హ‌త్యాయ‌త్నం

అక్షర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్‌ : మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణంలో మ‌రో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. టీఆర్ ఎస్ యూత్ నాయ‌కుడిపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్యక్తులు హ‌త్య‌కు య‌త్నించ‌డం క‌ల‌క‌లం రేపింది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ప‌ట్ట‌ణంలోని ఇందిరా న‌గ‌ర్ కాల‌నీకి చెందిన టీఆర్ ఎస్ యూత్ లీడ‌ర్ బోగ ర‌విచంద్ర ఈరోజు ఉద‌యం వ్య‌క్తిగ‌త...

కుడా బ‌డా మోసం !

ఆర్థిక వ‌న‌రుల కోసం అడ్డ‌దారి ప‌చ్చ‌ని పంట పొలాల‌పై క‌న్ను రెండుమూడేళ్లుగా ర‌హ‌స్యంగా స‌ర్వేలు వేలాది ఎక‌రాల‌ ల్యాండ్ పూలింగ్‌కు య‌త్నం రైతుల భూముల‌పై రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం రోడ్డు ప‌డ‌నున్న వ‌రంగ‌ల్ శివారు గ్రామాల ప్ర‌జ‌లు ఉపాధి కోల్పోనున్న ల‌క్ష‌లాది జ‌నం కుడాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న రైతాంగం పంట భూముల...

కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి.. బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం

కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా, ప్ర‌ధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...

ఓడిపోయింది.. పారిపోయిందే మీ తండ్రి..!

కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్​ కౌంటర్ ఎటాక్‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్​ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...