మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి
అక్షరశక్తి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వాలని మైనార్టీ అధికారులను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో సోమవారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాష లో శిక్షణ ,సంబంధిత మెటీరియల్ తయారీ వంటి...
అక్షరశక్తి, హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్జంగ్ మ్యూజియంలోనే వేడుకలు...
అక్షరశక్తి, హైదరాబాద్ : తమకు భూమి పంచివ్వలేదన్న కోపంతో ఇద్దరు కొడుకులు కలిసి కన్న తండ్రిని కడతేర్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్పాడ్లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తుమ్మల పెన్పాడ్కు చెందిన ఎరగాని శ్రీను గౌడ్ కు సంతు, రాజశేఖర్ ఇద్దరు కొడుకులు ఉన్నారు....
అక్షరశక్తి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో టి-సాట్ నెట్వర్క్ గ్రూప్-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తోంది. ప్రిలిమ్స్ మరియు మేయిన్స్ పరీక్షల కోసం ప్రత్యక్ష ప్రసారాలు, మాక్ టెస్టులు, క్విజ్ ఎపిసోడ్స్ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది టి-సాట్. గ్రూప్-1 పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రసారాల వివరాలను టి-సాట్ సీఈవో రాంపురం...
అక్షరశక్తి, హైదరాబాద్ : బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాల బాలికల గురుకుల...
ఆర్థిక వనరుల కోసం అడ్డదారి
పచ్చని పంట పొలాలపై కన్ను
రెండుమూడేళ్లుగా రహస్యంగా సర్వేలు
వేలాది ఎకరాల ల్యాండ్ పూలింగ్కు యత్నం
రైతుల భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం
రోడ్డు పడనున్న వరంగల్ శివారు గ్రామాల ప్రజలు
ఉపాధి కోల్పోనున్న లక్షలాది జనం
కుడాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతాంగం
పంట భూముల...
కామారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. టాటా ఎస్ వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో మొత్తం తొమ్మిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాని మోడీ .. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి రూ. 50 వేల...
కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కౌంటర్ ఎటాక్
అక్షరశక్తి, హైదరాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టేంది కాంగ్రెస్ పార్టీయేనని, ఈ పార్టీ జెండా నీడలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ను తిడుతున్నావంటే ముందు కేసీఆర్...