Friday, September 20, 2024

Must Read

కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ ఆర్థిక చేయూత

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్‌ : మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ నాయకులు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీకి తక్షణ సహాయం కింద మూడు లక్షల రూపాయలను బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అందజేశారు. కురవి ఎంపీపీ పద్మావతి రవి నాయక్ ఆర్థిక...

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ నిజమే.. దర్యాప్తు చేస్తున్నాం.. వరంగల్ సీపీ రంగనాథ్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : టెన్త్ హిందీ పేప‌ర్ లీకైన విషయం నిజ‌మేన‌ని వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్ స్పష్టం చేశారు. అయితే వ‌రంగ‌ల్, హ‌న్మకొండ జిల్లాల్లోనే పేప‌ర్ లీకేజీ జ‌రిగిన‌ట్లుగా ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు ల‌భిం చ‌లేద‌ని అన్నారు. హ‌న్మకొండ జిల్లా క‌మాలాపూర్ మండ‌లం ఉప్పల్ ప‌రీక్షా కేంద్రం నుంచే లీకేజీ...

నిరుద్యోగుల‌కు అల‌ర్ట్ ! ఎన్పీడీఎస్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేషన్‌ విడుదల..

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : వరంగల్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (TSNPDCL) జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు:...

బిగ్ బ్రేకింగ్‌… రాష్ట్రంలో మ‌రో టెన్త్ పేప‌ర్ లీక్ !

రెండో రోజూ వాట్స‌ప్‌లో క్వ‌ష‌న్ పేప‌ర్ చ‌క్క‌ర్లు వ‌రంగ‌ల్‌లో ఘ‌ట‌న‌... తీవ్ర ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీల వ్యవహారం కలకలం రేపుతోంది. తెలంగాణలో సోమ‌వారం నుం చి ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు ప్రారంభం కాగా తొలిరోజే వికారాబాద్ జిల్లా తాండూరులో ప‌రీక్ష మొద‌లైన ఏడు నిమిషాల‌కే ప్ర‌శ్నాప‌త్రం వాట్సాప్‌లో...

కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రియాంక నీట్ కోచింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చింది. హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రగతినగర్‌లో ఉన్న ఎక్సెల్‌ కాలేజీలో చేరింది. అక్కడే హాస్టల్‌లో...

అడిషనల్ కలెక్టర్‌ను కరిచిన కుక్కలు.. తీవ్ర గాయాలు.. ఐసీయూలో చికిత్స

తెలంగాణలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా శున‌కాలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు కనపడితే చాలు ప్రజలు గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మృత్యువాత పడగా.. ఆ తరువాత కూడా కొన్ని జిల్లాల్లో వీధి...

ఫ్లాష్‌..ఫ్లాష్ విలేక‌రిపై యువ‌కుల దాడి.. ర‌హ‌దారిపై జ‌ర్న‌లిస్టుల ధ‌ర్నా

అక్ష‌ర‌శ‌క్తి, భీమ‌దేవ‌ర‌ప‌ల్లి : హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల ప్రజాతంత్ర రిపోర్టర్ సంతోష్‌పై కొంద‌రు యువ‌కులు దాడికి తెగ‌బ‌డ్డారు. ముల్క‌నూరులోని అంబేద్క‌ర్ విగ్ర‌హం క‌వ‌రేజీకి వెళ్లిన స‌ద‌రు విలేక‌రిపై యువ‌కులు ప‌రుష ప‌ద‌జాలంతో దూషిస్తూ దాడి చేశారు. కాగా విలేక‌రిపై దాడికి పాల్ప‌డిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని భీమదేవరపల్లి మండల వర్కింగ్ జర్నలిస్టులు...

అన్న‌ద‌మ్ముల‌ను క‌లిపిన బ‌లగం

తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి పచ్చదనాన్ని, మానవ బంధాల పరిమళాన్ని వెండి తెరపై అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం బ‌లగం.. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది బలగం మూవీ. ప్రముఖ కమెడియన్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి తొలివారంలో విడుదలైంది. మొదటి రోజు నుంచి పాజిటివ్‌ రివ్యూలు తెచ్చుకుని...

టెన్త్ ప్రశ్నాప‌త్రం లీక్‌..?

వాట్స‌ప్‌లో క్వ‌ష‌న్ పేప‌ర్.. తెలంగాణలో సోమ‌వారం నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్షా పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం...

క‌లిసి పోరాడుదాం..

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img