Friday, September 20, 2024

Must Read

టీఎస్‌పీఎస్సీ తరహాలో గురుకుల కొలువులకు ఓటీఆర్‌.. నేటి నుంచే అమలు

గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టుల భర్తీకి నియామక బోర్డు (ట్రిబ్‌) నేటినుంచి (బుధవారం) వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) విధానాన్ని అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఓటీఆర్‌ నమోదు ద్వారా వచ్చే నంబర్‌తో నోటిఫికేషన్లవారీగా అర్హత కలిగిన పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురుకులాల్లో 9,231 పోస్టుల...

తెగిప‌డిన కాళ్లు… చేతులు.. ! బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో పెను విషాదం

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంతో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా... ఆరుగురికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిలో ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు...

బ‌ల‌గం మొగిల‌య్య‌కు తీవ్ర అస్వ‌స్థ‌త‌… ఆదుకోవాలంటూ భార్య వేడుకోలు

బ‌లగం సినిమాలో క్లైమాక్స్ పాట‌తో అంద‌రినీ ఏడిపించిన బుడ‌గ జంగాల క‌ళాకారుడు ప‌స్తం మొగిల‌య్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడు. కొద్ది రోజుల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న మొగిల‌య్య‌.. వ‌రంగ‌ల్‌లోని సంర‌క్ష ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో త‌న భ‌ర్త ప్రాణాలను కాపాడాల‌ని, ప్ర‌భుత్వం...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

అక్షరశక్తి, గూడూరు : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన ఘ‌ట‌న గూడూరు మండలం మట్టెవాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం... సోమ‌వారం మధ్యాహ్నం వాసం వర్షిత్ కుమార్ అతని స్నేహితుడు అరెం నవదీప్ సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో వాసం సారంగపాణి వెంకటలక్ష్మిల కుమారుడు వారం వర్తిత్...

ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, హసన్ పర్తి : ఇంజిక్షన్ విక‌టించి విద్యార్థి మృతి చెందిన ఘ‌ట‌న హ‌స‌న్‌ప‌ర్తిలో సోమ‌వారం చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండ‌ల‌ కేంద్రానికి చెందిన మీసరకొండ అవినాష్ (12) మామునూరులోని మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకులంలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే అవినాష్‌కు జ్వరం...

హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

ముఖ్య అతిథిగా హాజ‌రైన చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌ అధ్య‌క్షుడు సోమిశెట్టి శ్రీనివాస్‌ను అభినందించిన నాయ‌కులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవం ఆదివారం స్థానిక గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యనిర్వాహక...

నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌… గురుకులాల్లో 9, 231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైద‌రాబాద్ : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తం 9, 231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్...

బిగ్ బ్రేకింగ్‌… బండి సంజయ్‌కి 14 రోజుల రిమాండ్

టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏప్రిల్ 19 వరకు సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో ఖమ్మం సబ్ జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో...

ఏ-1గా బండి సంజ‌య్ ..

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు.. అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img