ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఏటూరునాగారం - ఛత్తీస్గఢ్ రహదారిపై రొయ్యూరు వద్ద కారు- ఓల్వో బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం... వెంకటాపూర్ నుంచి కారులో కూతురితో కలిసి శ్రీనివాస్ అనే వ్యక్తి...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. వీఆర్ నుంచి ఏ ప్రవీణ్ కుమార్ ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా వెళ్లారు. ఎల్కతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న ఎస్ శ్రీనివాస్ వీఆర్కు బదిలీ అయ్యారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ...
అక్షరశక్తి, హైదరాబాద్ : టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ తర్వాత.. ఒక్కొక్కటిగా బండారం బయటపడుతుంది. చాలా పరీక్ష పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు రద్దు చేస్తూనే.. మరికొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దు అయ్యాయి.....
పోలీస్ బాస్పై అభిమానం చాటుకున్న రైతులు
అక్షరశక్తి, నర్సంపేట : తమకు న్యాయం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఫ్లెక్సీకీ వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతు నాడెం వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు శుక్రవారం పాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు వీరస్వామి, రాజ్యలక్ష్మి దంపతులు మాట్లాడుతూ.. తమకు నర్సంపేట శివారులో రెండెకరాల...
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి ప్రకటించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇప్పటికే టైన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ -1 ప్రిలిమ్స్...
నక్కలగుట్ట సువిద్ర కళాశాలో ఘటన
హన్మకొండ నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కళాశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మురారిశెట్టి నాగజ్యోతి బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై కళాశాల హాస్టల్కు చేరుకుంది. రాత్రి...
రెండోసారి ఈడీ ముందుకు కవిత
ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు
కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్
ఎటువంటి ఆదోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు
ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో టెన్షన్ వాతావరణ నెలకొంది....
గ్రూప్-1 పేపర్ కూడా లీక్..?
ఆందోళనలో అభ్యర్థులు !
పేపర్ లీకేజీ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, రేణుకా సహా 9 మంది అరెస్ట్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ విషయం...