మానుకోట ఏరియా దవాఖానలో చికిత్స
అక్షరశక్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో
ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది... ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో...
రెండేళ్లకే తండ్రి మరణం..
కూలీ పనులకెళ్తూ ఉన్నత చదువులు
మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2 కొలువు
ఆదివారాలు, సెలవుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు
తండ్రి సర్వర్ పేర చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు
వందలాది వలస కూలీలకు ఆపన్నహస్తం
కరోనా సమయంలో అనేక సేవా కార్యక్రమాలు
ఓ పక్క బాధ్యత గల అధికారిగా ప్రజల...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుళ్లపై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లాకు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో జరుగుతున్న ప్రచారం అవాస్తమని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని ఒక...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : కేఎంసీ మెడికో ధరావత్ ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డాక్టర్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎంఏ సైఫ్కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను...
అక్షరక్తి, హన్మకొండ క్రైం : గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని హన్మకొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి సాయిరాం, తూము విజయ్ ఇద్దరూ స్నేహితులు గత ఏడాది నుంచి గంజాయి తాగడం, అమ్మడం అలవాటుచేసుకున్నారు. ఈక్రమంలోనే ఒడిషా రాష్ట్రం నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు....