Saturday, September 21, 2024

Must Read

గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్… 35 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

మానుకోట ఏరియా ద‌వాఖాన‌లో చికిత్స‌ అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 35 మంది విద్యార్థినులు అస్వస్థకు గుర‌య్యారు. గురువారం ఉద‌యం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రీతో భోజనం చేసిన విద్యార్థినులు ఉదయం అస్వస్థత‌కు గురైన‌ట్లు స‌మాచారం. 15 మందికి వాంతులు, విరోచనాలు...

ఆరోజే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కేసీఆర్ పతనం స్టార్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవ‌డం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది... ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో...

అన్నార్థుల‌కు అమ్మ త‌స్లీమా !

రెండేళ్లకే తండ్రి మ‌ర‌ణం.. కూలీ ప‌నుల‌కెళ్తూ ఉన్న‌త చ‌దువులు మొద‌టి ప్ర‌య‌త్నంలోనే గ్రూప్ 2 కొలువు ఆదివారాలు, సెలవుల్లో సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు తండ్రి స‌ర్వర్ పేర చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఏర్పాటు వంద‌లాది వ‌ల‌స కూలీల‌కు ఆప‌న్నహ‌స్తం క‌రోనా స‌మ‌యంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు ఓ ప‌క్క బాధ్య‌త గ‌ల అధికారిగా ప్రజ‌ల...

మిస్ట‌రీ వీడేనా..?

మెడికో డాక్ట‌ర్ ధారావ‌త్ ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో అనేక చిక్కుముడులు త‌మ కూతురిది ముమ్మాటికి హ‌త్యేనంటున్న కుటుంబ స‌భ్యులు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పాలంటూ డిమాండ్‌ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్ర‌భుత్వం తొలి వేటు.. భూపాల‌ప‌ల్లికి బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్‌పైనా చ‌ర్య‌లు...

వ‌రంగ‌ల్‌లో 12 మంది ఆకతాయిల అరెస్ట్‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ కాశీబుగ్గ నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద అమ్మాయిలను కొందరు ఆకతాయిలు ఏడిపిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్ర‌వారం సాయంత్రం వరంగల్ షీ టీం మెరుపు దాడి చేసింది. 12 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని తమదైన శైలిలో షీటీం బృందం విచారిస్తోంది. ఈ మెరుపు దాడిలో...

ఆరోపణల కారణంగా కానిస్టేబుళ్ల‌ను అటాచ్ చేయలేదు

వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది మంది పోలీస్ కానిస్టేబుళ్ల‌పై ఆరోపణలు రావడంతో వారిని మహబూబాబాద్ జిల్లాకు అటాచ్ చేసినట్లుగా వివిధ వాట్సాప్ గ్రూపులో జ‌రుగుతున్న ప్రచారం అవాస్త‌మ‌ని సీపీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేద‌ని ఒక...

ఎనిమిది మంది కానిస్టేబుళ్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వ‌హిస్తున్న 8 మంది కానిస్టేబుళ్లను వరంగల్ కమిషనరేట్ నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ప్రీతి కేసులో కీల‌క మ‌లుపు…. నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి సైఫ్ ..

  అక్షరశక్తి, హన్మకొండ క్రైమ్ : కేఎంసీ మెడికో ధ‌రావత్ ప్రీతి మృతి కేసులో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. డాక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన ఎంఏ సైఫ్‌కు నాలుగు రోజులు పోలీస్ కస్టడీకి ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్ట్ ఇన్చార్జి జడ్జి సత్యేంద్ర ఆదేశాలిచ్చారు. ఈ కేసులో లోతైన విచారణ కోసం సైఫ్ ను...

గంజాయి స్మ‌గ్ల‌ర్ల అరెస్ట్‌

అక్ష‌ర‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : గంజాయి ర‌వాణా చేస్తున్న ఇద్ద‌రిని హ‌న్మ‌కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాస‌రి సాయిరాం, తూము విజ‌య్ ఇద్ద‌రూ స్నేహితులు గ‌త ఏడాది నుంచి గంజాయి తాగ‌డం, అమ్మ‌డం అల‌వాటుచేసుకున్నారు. ఈక్ర‌మంలోనే ఒడిషా రాష్ట్రం నుంచి అక్ర‌మంగా గంజాయిని త‌ర‌లిస్తుండ‌గా ప‌క్కా స‌మాచారం మేర‌కు పోలీసులు అరెస్ట్ చేశారు....

చారిసాబ్‌పై రాజ‌కీయ కుట్ర!

ఎమ్మెల్సీ సిరికొండకు వ‌రుస అవ‌మానాలు మొన్న క‌విత స‌మ‌క్షంలో, ఇటీవ‌ల కేటీఆర్ స‌భ‌లో స్థాయి త‌గ్గించేందుకు కుయుక్తులు ఎదురులేని నేత‌గా ప్ర‌జ‌ల్లో మ‌ధుసూద‌నాచారికి ప్ర‌త్యేక గుర్తింపు ఉద్య‌మ‌నేత‌గా, ప్ర‌గ‌తి ప్ర‌దాత‌గా అపార గౌర‌వం జీర్ణించుకోలేని సొంత‌పార్టీ నేత‌లు ? ప్రాధాన్యం త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు ! ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న అభిమానులు ర‌స‌వ‌త్త‌రంగా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయం అక్ష‌ర‌శ‌క్తి,...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img