హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం ఉదయం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన అనంతరం నేరుగా కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. ఈడీ ఛార్జ్ షీట్లో ఢిల్లీ సీఎం, ఎమ్మెల్సీ పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఇందులో ఢిల్లీ సీఎం...
సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రం మరోసారి
మొండి చెయ్యి చూపిందంటూ నాయకుల ఆగ్రహం
అక్షరశక్తి, వరంగల్ : కేంద్రంపై కామ్రేడ్లు కన్నెర చేశారు. బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండి చెయ్యి చూపిందంటూ సీపీఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు హన్మకొండ,...
గీసుగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫోరం
అక్షరశక్తి, గీసుగొండ : అవినీతి, అక్రమాల్లో కూరుకపోయిన బీఆర్ఎస్ పార్టీ అంతమే.. కాంగ్రెస్ పార్టీ పంతంగా పెట్టుకొని పని చేస్తామని గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, వాంకుడోతు మణిగోపాల్, కాయిత బిక్షపతి, దౌడు కోమల భరత్ అన్నారు. బుధవారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ పరకాల ఇంచార్జి ఇనగాల...
కేటీఆర్కు బీజేపీ నాయకుల సవాల్
అక్షరశక్తి, కమలాపూర్ : హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రాష్ట్రమంత్రి కేటీఆర్కు బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా...
తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇటీవల సంక్రాంతి రోజున సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ట్రైన్ను కేటాయించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. దీనిని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిప్పాలని దక్షిణ మధ్య...