Saturday, September 21, 2024

Must Read

విద్యా రంగాన్ని విస్మరించిన తెలంగాణ ప్రభుత్వం

ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బ‌డ్జెట్‌లో విద్యారంగాన్ని విస్మ‌రించ‌డం అన్యాయం అని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బాషబోయిన సంతోష్ అన్నారు. మొత్తం బడ్జెట్లో కేవలం రూ. 19093 కోట్లు, (6.57 శాతం) మాత్రమే కేటాయించటం విద్యారంగంపై రాష్ట్ర ప్ర‌భుత్వానికి...

ఆటస్థలం ఆక్రమణ !

అభివృద్ధి పేర అధికారుల అనాలోచిత నిర్ణయాలు పాఠ‌శాల క్రీడా మైదానంలో హెలిప్యాడ్ నిర్మాణం నిరుపయోగంగా అదనపు గదులు మళ్లీ నూతన గది కోసం పనులు అక్షరశక్తి, భీమదేవరపల్లి : అధికారుల అనాలోచిత నిర్ణ‌యాల‌తో పాఠ‌శాల క్రీడా మైదానం క‌నుమ‌ర‌గ‌య్యే ప్ర‌మాదం ఏర్ప‌డింది. మండలంలోని ముల్క‌నూర్ ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంపై నీలి నీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. వివ‌రాల్లోకి...

ఖబర్దార్ ఈటల !

రాజేంద్రా.. పద్దతి మార్చుకో.. బీఆర్ఎస్‌ కార్యకర్తల జోలికస్తే ఉరుకునేది లేదు అభద్రతాభావంతోనే ఆరోపణలు అమాయకులపై కేసులు పెట్టించి చిత్రహింసలు పెట్టించింది రాజేంద‌రే.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అక్ష‌ర‌శ‌క్తి, హుజురాబాద్ : బీజేపీ నేత‌, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌పై ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఖ‌బ‌ర్దార్ ఈట‌ల ... ప‌ద్ధ‌తి మార్చుకో.. అంటూ...

మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న వ్యక్తి అరెస్టు ?

అక్షరశక్తి, హన్మకొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వేలు, లక్షల్లో డబ్బులు తీసుకున్న భీమారానికి చెందిన బొక్క ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది దగ్గర డబ్బులు దండుకున్న‌ట్లు ఫిర్యాదులు అంద‌డంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఉరేసుకుని తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థి మృతి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హన్మకొండ విజయపాల్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నవయుగ పాఠశాల హాస్టల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి వంగపడ్ల వివేక్ హాస్టల్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి సుబేదారి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

జనగామ జిల్లా పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ సహా కారులోని చిన్నారి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం పంక్చర్ కావడంతో టైర్ మారుస్తుండగా ఈ...

భూక‌బ్జా కేసులో కుడా మాజీ డైరెక్ట‌ర్ అరెస్టు ?

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో క‌బ్జారాయుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇటీవ‌ల ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. తాజాగా, భూ ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కుడా (కాక‌తీయ అర్బ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ) మాజీ డైరెక్ట‌ర్ ర‌మేష్‌యాద‌వ్ పై కేసు న‌మోదు అయింది. 386, 447, 427...

రైల్వే నిధుల్లో తెలంగాణ‌కు మొండిచేయి

బడ్జెట్‌లో రాష్ట్రానికి కంటితుడుపుగా కేటాయింపులు కొత్త లైన్ల ఊసేలేదు.. ఉన్న‌వాటికి అర‌కొర కేటాయింపులు కాజీపేట‌లో వ్యాగ‌న్ త‌యారీ క‌ర్మాగారంతో ఉద్యోగాలు రావు ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఈనెల 1న పార్లమెంటులో కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు తీర‌ని అన్యాయం జ‌రిగిందని, ముఖ్యంగా రైల్వే నిధుల్లో మళ్లీ...

క్యాన్స‌ర్‌ను జ‌యిద్దాం..

మ‌హ‌మ్మారిని త‌రిమికొడ‌దాం.. ప్ర‌ముఖ రేడియేష‌న్ ఆంకాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌ఫుల్ కుమార్ మందారి ఫిబ్ర‌వ‌రి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ క్యాన్సర్..! ఈ పేరు వింటేనే భ‌యంతో వణికిపోతాం. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిలో క్యాన్సర్‌ది రెండో స్థానం. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం,...

ఫ్లాష్.. ఫ్లాష్‌.. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్ అరెస్ట్‌… 14 రోజుల రిమాండ్

అక్ష‌ర‌శ‌క్తి , హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల‌ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించ‌గా, పరకాల స‌బ్ జైలుకు తరలించారు. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్ర‌మ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img