Saturday, May 18, 2024

Telangana govt

హ‌న్మ‌కొండ రెడ్‌క్రాస్ సొసైటీకి అవార్డులు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ప్రపంచ రక్త దాత దినోత్సవం జూన్ 14 సందర్బంగా బుధవారం హైదరాబాద్ రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ముందుగా తెలంగాణ రాష్ట గవర్నర్ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలను అభినందించారు. అనంతరం సమాజంలో రక్తదాతలను...

కంటి వెలుగు… ఏం జ‌రుగుతుందో తెలుసా..?

అధ్వానంగా ప‌థ‌కం అమ‌లు అశాస్త్రీయంగా నేత్ర ప‌రీక్ష‌లు కేవ‌లం రీడింగ్ గ్లాసెస్‌కే ప‌రిమితం జాడ‌లేని ప్ల‌స్‌1.25, 1.75, 2.25, 2.75 అద్దాలు ఎక్కువ డోస్‌తో తీవ్ర ఇబ్బందులు వారం దాటినా అంద‌ని ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ రెండు నెలలు కావొస్తున్నా అంద‌ని జీతాలు తీవ్ర అసంతృప్తిలో సిబ్బంది అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ‌లో అంధ‌త్వానికి...

ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌!

రూ.వెయ్యి కోట్ల‌తో కార్పొరేష‌న్ సాధ‌నే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌ తెలంగాణ ఉద్య‌మంలో ఆటో డ్రైవ‌ర్ల కీల‌క పాత్ర‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6ల‌క్ష‌ల మంది.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 50వేల మంది.. రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు...

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

గేట్‌వే ఐటీ పార్క్‌కు శంకుస్థాప‌న‌

హైద‌రాబాద్‌లోని కండ్ల‌కోయ‌లో గేట్‌వే ఐటీ పార్క్‌కు రాష్ట్ర ఐటీ, ఇండ‌స్ట్రీ మంత్రి కేటీఆర్‌, కార్మిక శాఖా మంత్రి మ‌ల్లారెడ్డిలు గురువారం శుంకుస్థాప‌న చేశారు. Growth In Dispersion (GRID) policyలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌లో ఐటీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను అభివృద్ధి చేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా మంత్రులు పేర్కొన్నారు.

ఎమ్మెల్యే పెద్ది స‌హ‌కారంతో అన్ని గ్రామాల్లో రోడ్లు

అక్షరశక్తి, ఖానాపూరం: వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో సీసీ రోడ్డును ఆదివారం ఓడీసీఎంఎస్ చైర్మ‌న్‌, మండల పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు ప్రారంభించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పల్లె ప్రగతిలో ఇచ్చిన హామీ మేరకు ఖానాపురం జెడ్పీటీసీ సభ్యులు బత్తిని స్వప్న-శ్రీనివాస్ గౌడ్ జడ్పీటీసీ నిధుల నుండి 6లక్షల 5...

Latest News

ప్ర‌చారంలో దూసుకుపోతున్న మంద న‌రేష్‌

  వ‌రంగ‌ల్ పార్ల‌మెంట్ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి.. ప‌లు విద్యార్థి, ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు.. ఉద్య‌మ‌కారుడిగా, సామాజిక సేవ‌కుడిగా గుర్తింపు ద‌శాబ్ధ‌కాలంగా విద్యారంగ స‌మ‌స్య‌ల‌పై రాజీలేని...
- Advertisement -spot_img