నెల్లుట్ల ఫ్లైఓవర్పై ఘటన
విచారిస్తున్న పోలీసులు
అక్షరశక్తి, జనగామ : జనగామ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు నెల్లుట్ల ఫ్లైఓవర్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు టూ వీలర్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి...
అక్షరశక్తి, వరంగల్ తూర్పు : రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు పరమత సహనాన్ని కలిగి ఉండి, సోదరభావంతో మెలగాలని, సమాజంలో శాంతిని నెలకొల్పాలని అన్నారు. ఖిలా వరంగల్, తూర్పు కోట, పడమర కోట, ఉర్సు దర్గా, ఎల్బీ నగర్ తదితర...
త్వరలో కొత్త రాజకీయ పార్టీ
ప్రముఖ జర్నలిస్టు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీజేపీకి షాక్ ఇచ్చారు. గత డిసెంబర్ లో కాషాయ కండువా కప్పుకున్న ఆయన ఆరు నెలలు తిరక్కముందే కమలం శిబిరం నుంచి బయటికొచ్చేశారు. ఆదివారం తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశంలో మల్లన్న స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు,...
కార్మికులకు ఎమ్మెల్యే నరేందర్ మేడే శుభాకాంక్షలు
అక్షరశక్తి, వరంగల్ తూర్పు: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వరంగల్ కూరగాయల మార్కెట్తోపాటు పలుచోట్ల కార్మికులతో కలిసి జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల...
అక్షరశక్తి, హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్లు కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మేడే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ తెలిపారు. ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే...
అక్షరశక్తి, నర్సంపేట: వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమతలేని ఎంతోమంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే పెద్ది సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద వర్గాల ప్రజలు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుని...
అక్షరశక్తి, గీసుగొండ : అభివృద్ధి విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని కొనియాడారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని 81 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.81.00 లక్షలకుపైగా విలువ...
ట్విట్టర్లో నెంబర్ వన్ ట్రెండింగ్
సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వార్ అక్షరశక్తి డెస్క్ : పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. మోడీ.. తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రధాని మోడీ...
- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి
- వరంగల్ నిట్లో బీటెక్ పూర్తి
- బెంగళూరు సీడాట్లో సైంటిస్టుగా ఉద్యోగం
- విద్యార్థి దశలోనే ఎన్ఎఫ్హెచ్సీ ఫౌండేషన్ ఏర్పాటు
-...