అక్షరశక్తి, గూడూరు : మహబూబబాబాద్ జిల్లా గూడూరు మండల టీయూడబ్ల్యూజే(ఐజెయు) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు గుర్రపు యాకాంబ్రం, కోశాధికారి కుందురు కర్ణకార్ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుడిగే సతీష్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి, శుభాకాంక్షలు తెలిపారు.