Thursday, September 19, 2024

Desk

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం

వ‌రంగ‌ల్ జిల్లా అశోక్‌న‌గ‌ర్ స‌మీపంలో ట్రాక్ట‌ర్ బోల్తా.. అక్క‌డిక్క‌డే ముగ్గురి దుర్మ‌ర‌ణం ద‌వాఖాన‌కు త‌ర‌లిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు మృతి వ‌రంగ‌ల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్ష‌త‌గాత్రులు ముగ్గురి ప‌రిస్థితి విష‌మం ? పెళ్లి సామాగ్రి కోసం వెళ్తుండ‌గా దుర్గ‌ట‌న‌ ప‌ర్శ్య తండాలో తీవ్ర విషాదం ప‌రారీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌ అక్ష‌ర‌శ‌క్తి ,...

ఎంపీ అరెస్ట్‌.. హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌

సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్‌ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఓరుగ‌ల్లు జిల్లాలో నిర్వ‌హిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వ‌చ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో...

ఓరుగ‌ల్లు నుంచే మ‌రో చ‌రిత్ర‌

  భూపోరాటాల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు హామీల అమ‌లులో కేసీఆర్ విఫ‌లం సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం ఎంపీని అడ్డుకున్న పోలీసులు పార్టీ నేత‌ల అరెస్ట్‌.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న భూపోరాటానికి భార‌త క‌మ్యూనిస్టు పార్టీ సంపూర్ణ...

అదిరిన అవేక‌న్ ..

మ‌త్తు ప‌దార్థాల‌పై యువ‌త‌కు అవ‌గాహ‌న‌ హాజ‌రైన మంత్రి ఎర్ర‌బెల్లి సంద‌డి చేసిన పోలీస్ అధికారులు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్ వాక్ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన '' కార్యక్రమం ఆద్యంతం...

ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వండి

మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వాల‌ని మైనార్టీ అధికారులను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో సోమవారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాష లో శిక్షణ ,సంబంధిత మెటీరియల్ తయారీ వంటి...

మాస్ట‌ర్ ప్లాన్‌పై నేత‌ల మాయాజాలం

అమ‌లుకు నోచుకోని వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌-2041 మూడునాలుగేళ్లుగా ప్ర‌భుత్వం వ‌ద్దే ముసాయిదా ఆమోదించ‌క‌పోవడంలో ఆంత‌ర్య‌మేమిటో..? అధికార పార్టీ నేత‌ల రియ‌ల్ దందా కోస‌మేనా..? డ్రాఫ్ట్ ప్లాన్ ప్ర‌కార‌మే ఇష్టారాజ్యంగా కుడా అనుమ‌తులు న‌గ‌రం చుట్టూ రియ‌ల్ ఎస్టేట్‌ వెంచ‌ర్లు ఓరుగ‌ల్లుపై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం దారుణ‌ వివ‌క్ష‌ పాల‌నా తీరుపై న‌గ‌ర‌వాసుల్లో తీవ్ర అసంతృప్తి అక్ష‌ర‌శ‌క్తి,...

ఈ నెల 16 నుంచి సాలార్‌జంగ్‌ మ్యూజియం వారోత్సవాలు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే వేడుకలు...

ల్యాండ్ పూలింగ్‌తో పెనుముప్పు!

ఆదాయం కోస‌మే కుడా య‌త్నం అభివృద్ధి క‌న్నా స్థిరాస్తి వ్యాపారానికే ప్ర‌భుత్వ ప్రాధాన్యం 22వేల ఎక‌రాల ప‌చ్చ‌ని పంట భూములు మాయ‌మైతే తీవ్ర న‌ష్ట‌మే! రైతులు, కూలీలు జీవ‌నాధారం కోల్పోతారు ప‌ర్యావ‌ర‌ణంపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌రానికి పూలింగ్‌ అవ‌స‌ర‌మే లేదు ప్ర‌త్యామ్నాయంగా శివారు గ్రామాల‌ను స్మార్ట్ విలేజ్‌లుగా తీర్చిదిద్దాలి ఈ...

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

15న బాధ్యతల స్వీకరణ అక్ష‌ర‌శ‌క్తి, డిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్‌గా ఉన్నారు. సీఈసీగా ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్‌ చంద్ర రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్‌ను...

రైతుల‌తో మంత్రి ఎర్ర‌బెల్లి మాటా ముచ్చ‌ట

అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల...

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...
- Advertisement -spot_img