సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్
పోలీస్స్టేషన్కు తరలింపు
అక్షరశక్తి, హన్మకొండ : హన్మకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓరుగల్లు జిల్లాలో నిర్వహిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వచ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్స్టేషన్కు తరలించారు. వరంగల్ జిల్లాలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో...
భూపోరాటాలకు సంపూర్ణ మద్దతు
హామీల అమలులో కేసీఆర్ విఫలం
సీపీఐ జాతీయ నేత, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం
ఎంపీని అడ్డుకున్న పోలీసులు
పార్టీ నేతల అరెస్ట్.. పోలీస్ స్టేషన్కు తరలింపు
హన్మకొండలో ఉద్రిక్తత
అక్షరశక్తి, హన్మకొండ : వరంగల్ జిల్లాలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ...
మత్తు పదార్థాలపై యువతకు అవగాహన
హాజరైన మంత్రి ఎర్రబెల్లి
సందడి చేసిన పోలీస్ అధికారులు
అక్షరశక్తి, హన్మకొండ : మత్తు పదార్థాలను పారదోలడమే లక్ష్యంగా యువతలో మార్పు తీసుకొచ్చేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. కేఎంసీ మైదానంలో వాకెన్ వాక్ పేరిట సోమవారం సాయంత్రం నిర్వహించిన '' కార్యక్రమం ఆద్యంతం...
మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి
అక్షరశక్తి, హైదరాబాద్ : ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వాలని మైనార్టీ అధికారులను హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ కోరారు. రాష్ట్ర హోంమంత్రి కార్యాలయంలో సోమవారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాష లో శిక్షణ ,సంబంధిత మెటీరియల్ తయారీ వంటి...
అక్షరశక్తి, హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 18న దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం జరుగుతుందని, ఇందులో భాగంగా సాలార్జంగ్ మ్యూజియంలోనే వేడుకలు...
15న బాధ్యతల స్వీకరణ
అక్షరశక్తి, డిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఈసీలో కమిషనర్గా ఉన్నారు. సీఈసీగా ఈ నెల 15న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర రేపు పదవీ విరమణ చేయనున్నారు. ఈసీలోని కమిషనర్లలో అత్యంత సీనియర్ను...
అక్షరశక్తి, జనగామ : జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల...