మూడేండ్ల విరామం తర్వాత ఐదు శాతం డీఏ పెంపు
నేడో రేపో అధికారిక ప్రకటన?
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెరగనుంది. ఈమేరకు సంస్థ యాజమాన్యం నుంచి అతి త్వరలో గుడ్ల న్యూస్ అందనుంది. తెలంగాణ...
అక్షరశక్తి, తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీ లోని 16 వార్డుల్లో ప్రతి వార్డులో కనీసం 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు మంగళవారం...
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను ఎట్టకేలకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నాడు. రెండువారాల క్రితం ట్విట్టర్లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్.. తాజాగా ఆ సంస్థ మొత్తం షేర్లను కొనుగోలు చేసి, ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ఒక్కో షేర్ కు 54.20...
అక్షరశక్తి, డెస్క్ : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసిప్పటికీ కంపెనీ సరిగ్గా స్పందించక పోవడంతో మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమవారం ఊరంతా ఊరేగించాడు. కంపెనీని నమ్మొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. ఈ వీడియో సోషల్...
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హన్మకొండ జిల్లా పర్యటన షురూ అయింది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన రేగొండ మండలంలోని రూపిరెడ్డిపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేంద్ర అవార్డు అందుకున్న రేగొండ పీహెచ్సీని సందర్శించారు. వైద్యులతో మాట్లాడి.. సేవలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నేరుగా రామన్నగూడలోని పాండవులగుట్ట సందర్శించారు.
ఈక్రమంలోనే సోమవారం...
భర్త గొంతు కోసిన భార్య
పెళ్లైన నెలరోజులకే దారుణం
దామెర మండలంలో ఘటన
అక్షరశక్తి, దామెర : హన్మకొండ జిల్లాలోని దామెర మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని పసరగొండ గ్రామంలో భార్య తన భర్త గొంతును కోసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి మామిడి శెట్టి రాజు అర్చనకు వివాహమై నేటికి...
రైతు సంఘర్షణ సభకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశం
కాజీపేట సేయింట్ గ్యాబ్రియల్ స్కూల్ గ్రౌండ్లో హెలీపాడ్ కోసం స్థలం పరిశీలన
అక్షరశక్తి, కాజీపేట : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోమవారం మధ్యాహ్నం హన్మకొండకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మే 6వ తేదీన నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ ఏర్పాట్లను ఆయన...
అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణ పర్యాటక శాఖ -తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ప్యాకేజ్ టూర్లలో భాగంగా వరంగల్ నగరం నుంచి 27-04-22 నుంచి ప్రతి బుధవారం, శనివారం వరంగల్ నుండి శిరిడి టూర్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12-30. గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ నుంచి బస్సు బయలుదేరి వయా...