Saturday, May 18, 2024

అల‌ర్ట్ : మ‌రికాసేప‌ట్లో కరోనాపై ప్ర‌ధాని మోడీ స‌మీక్ష‌

Must Read

అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల‌తో స‌మావేశం

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ గా జరిగే ఈ భేటీలో కేంద్రమంత్రులు అమిత్ షా, మన్ సుఖ్ మాండవీయ, కేంద్రఆరోగ్యశాఖ కార్యదర్శి పాల్గొననున్నారు.

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించనున్నారు. మరోవైపు 5 నుంచి 12 ఏళ్ల వారికి టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. దీంతో.. వ్యాక్సినేషన్ పై రాష్ట్ర ప్రభుత్వాలతో మోడీ మాట్లాడనున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img