Thursday, September 19, 2024

జాతీయం

పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు-సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్

అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ, ఆగస్టు 3 : ఆర్వోర్ నూతన ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలు ఆగస్టు 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడారు....

భూపాలపల్లిలో మంత్రుల పర్యటన సక్సెస్

- నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం - మైలారం ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన - సభకు భారీగా తరలివచ్చిన జనం - భూపాలపల్లి యువతకు ఇండస్ట్రీస్‌తో భారీగా ఉద్యోగ అవకాశాలు - తెలంగాణలో ప్రజలందరి దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది - ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తాం.. - సభలో మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్...

అవ‌య‌వ దానానికి ముందుకు రావాలి

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : మరణించాక మట్టిలో కలిసిపోయే మన శరీరం వైద్య విద్యార్థుల ప్రయోజనార్ధం దానం చేయడం గొప్ప విషయమని హనుమకొండ జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో...

వృద్ధాశ్ర‌మ నిర్మాణ స్థ‌ల ప‌రిశీల‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ, జిల్లా సంక్షేమ అధికారి సంయుక్త ఆధ్వ‌ర్యంలో వృద్ధాశ్రమం నిర్వహించడానికి ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో ఒక ఎకరం భూమిని జిల్లా కలెక్టర్ కేటాయించారు. ఈ భూమిని శనివారం హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, వైస్ చైర్మన్...

తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉంది -సీఎం రేవంత్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో...

మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే – ఎస్సీల వర్గీకరణ

అక్ష‌ర‌శ‌క్తి కొత్త‌గూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఎంఆర్ పీఎస్, ఎంఎస్ పీ మరియు అనుబంధ బేడ బుడగ జంగాల సంఘాల కమిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి మందకృష్ణ మాది చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఆ తరువాత మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా...

విద్యుత్తును అవసరం ఉన్నంత వరకే వాడుకోవాలి – జిల్లా కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి హనుమకొండ: విద్యుత్తును అవసరం ఉన్నంత వరకు వాడుకొని, అనవసరంగా వాడకుండా ఉండటమే విద్యుత్తును ఉత్పత్తి చేసినంత విలువని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ మర్కాజి ఉన్నత పాఠశాలలో హిటాచి ఎనర్జీ కంపెనీ వారు సామాజిక బాధ్యత లో భాగంగా ఏర్పాటుచేసిన సోలార్ పవర్ సిస్టమును ప్రారంభించి, కలెక్టర్ మాట్లాడుతూ...

కలెక్టర్ ను కలసిన సెంట్రల్ ట్రైనీ అసిస్టెంట్ స్టాటిస్టికల్, సెక్షన్ ఆఫీసర్లు

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న అధికారులు శుక్రవారం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ జూబ్లీహిల్స్ హైదరాబాదులో శిక్షణ పొందుతున్న 20 మంది సెంట్రల్ సెక్రటేరియట్...

ఆకాశవాణిలో 60 కార్యక్రమాల… మురళీధర్

  అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : విన్న దానికన్నా చూసినది, చూసిన దానికన్నా చేసినది, అనుభవించినది.. ఎక్కువ కాలం మదిలో నిలిచిపోతుందని చెబుతారు మానసిక విశ్లేషకులు. విద్యావేత్తలు గట్టిగా నమ్మి ఈ సూత్రాన్ని పాటిస్తూ... అందుబాటులో ఉంటూ అధిక విజ్ఞానాన్ని, అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి సాధనంతో 60 కార్యక్రమాలు రూపొందించి 28 సంవత్సరాలుగా తన విద్యా...

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

అక్ష‌ర‌శ‌క్తి వరంగల్: జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి లతో కలసి ఈ నెల 5 నుంచి 9వ తేదీ...
- Advertisement -spot_img

Latest News

తొగరు సారంగంకు నివాళి

అక్ష‌ర‌శ‌క్తి, నెక్కొండ‌: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...