Saturday, September 21, 2024

వార్త‌లు

పోస్టల్ సేవల వినియోగంపై అవగాహన

అక్షరశక్తి, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను స్థానిక పోస్టుమాస్టర్ బాల్లె రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట సబ్ డివిజనల్ ఇన్స్ పెక్టర్ సుచందర్ హాజరై తపాలా శాఖ అందించే సుకన్య,...

మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరమర్శి

అక్షరశక్తి, హ‌సన్ పర్తి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి మధ్యగూడెం గ్రామానికి చెంది తిక్క అంజలి (25), సంగాల దిలీప్ (30) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌గా మంగళవారం ఎంజీఎం మార్చరీలో వారి మృత‌దేహాలకు వ‌ర్ధ‌న్న‌పేట ఎమ్మెల్యే కేఆర్ నాగ‌రాజు పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్యే...

మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దు –  ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడ‌పొద్దని, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని వరంగల్‌ ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ సూచించారు. వ‌రంగ‌ల్‌ ట్రైసిటి పరిధిలో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులకు పట్టుబడిన వాహనదారులకు వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ట్రాఫిక్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌లో...

రౌడీ షీటర్ల‌కు పోలీసుల కౌన్సిలింగ్

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌ పోలీస్ సర్కిల్ పరిధిలో రౌడీ షీటర్లకు సీఐ జగదీష్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా అల్లర్లు, గొడవలు, భూ తాగాదలు, అలజడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లపై పోలీసు నిఘా ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు....

ఉద్యోగ విరమణ పోలీస్‌ జాగిలానికి ఘన సత్కారం

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : సుదీర్ఘ కాలంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పోలీస్‌ విభాగానికి సేవలందించిన పోలీస్‌ జాగిలానికి అధికారులు మంగళవారం ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ...

జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన రాకేష్ రెడ్డి

అక్ష‌ర‌శ‌క్తి డెస్క్: తెలంగాణ సెక్రటేరియట్ లో జీవో 46 బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఏనుగుల రాకేష్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ సూచ‌న మేర‌కు రాష్ట్ర మంత్రితో చర్చించడానికి, బాధితులతో కలిసి బృందంగా వేళ్లారు. జీవో 46 వల్ల కలుగుతున్న నష్టం పై మంత్రికి వినతి ప‌త్రం అందించారు. జీవొ...

చాంద్‌బీకి రూ.8లక్షల రివార్డ్ చెక్కు అంద‌జేత

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ : సీపీఐ మావోయిస్టు పార్టీలో ప‌నిచేసి, గ‌త మార్చిలో జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిన షేక్ ఇమాంబీ(చాంద్‌బీ) అలియాస్ జ్యోతక్క( మనుబోతలగడ్డ - బుధరావుపేట)కు ప్రభుత్వ సరెండర్ కమ్-రిహాబిలిటేషన్ పాలసీలో భాగంగా మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ రూ.8 లక్షల రివార్డ్ చెక్కును జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించారు. ఈ సందర్బంగా...

ఏసీబీకి చిక్కిన ఇరిగేష‌న్ ఏఈ

అక్షరశక్తి, హ‌న్మ‌కొండ‌ క్రైమ్ : హనుమకొండలోని నక్కలగుట్ట ఎస్బిఐ బ్యాంకు ప్రాంతంలో రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈ గూగులోత్ గోపాల్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ బానోత్ యాకు గతంలో చేసిన వర్కులకు ఇరిగేషన్ ఏ ఈ గోపాల్ రూ.10వేలు డిమాండ్ చేసాడు. దీంతో బాధితుడు...

రెవెన్యూ ముసాయిదా బిల్ – 2024 పై చర్చ

అక్ష‌ర‌క్తి వరంగల్: వ‌రంగ‌ల్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ కార్యాలయంలో తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రెవెన్యూ ముసాయిదా బిల్ 2024 మీద చర్చ నిర్వహించడం జరిగింది. ఈ చర్చలకు గాను డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చి రెడ్డి రామకృష్ణ టి జి టి ఏ జనరల్ సెక్రెటరీ పాక రమేష్ సెక్రెటరీ...

ఆగ‌స్టు 10న వయనాడ్‌లో ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

అక్ష‌ర‌శ‌క్తి, డెస్క్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటన ఖరారైంది. ఇటీవలే భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...