Friday, September 20, 2024

వార్త‌లు

ఫ్లాష్.. ఫ్లాష్‌.. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ కార్పొరేట‌ర్ అరెస్ట్‌… 14 రోజుల రిమాండ్

అక్ష‌ర‌శ‌క్తి , హ‌న్మ‌కొండ క్రైం : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల‌ రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించ‌గా, పరకాల స‌బ్ జైలుకు తరలించారు. కాజీపేట సోమిడి ప్రాంతంలో ఐదు గుంటల భూమి ఆక్ర‌మ‌ణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల...

జిల్లాను ప్రగతి పథంలో న‌డుపుతా..

హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం ఉదయం భద్రకాళి దేవాల‌యాన్ని సందర్శించిన అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు అధికారులు ఘ‌న స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్...

కంటి వెలుగును ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేష్

అక్షరశక్తి, హసన్‌పర్తి : హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో సర్పంచ్ బండ అమిత జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగును బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గురువారం ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం...

క‌విత‌కు బిగ్ షాక్ !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం.. ఈడీ ఛార్జ్ షీట్‌లో ఢిల్లీ సీఎం, ఎమ్మెల్సీ పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసు కీలక మలుపు తిరిగింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీటును పరిగణలోకి తీసుకుంటున్నట్లు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించింది. ఇందులో ఢిల్లీ సీఎం...

కేంద్రంపై క‌న్నెర్ర‌

సీపీఐ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ దిష్టిబొమ్మల దహ‌నం ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపిందంటూ నాయ‌కుల ఆగ్ర‌హం అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : కేంద్రంపై కామ్రేడ్లు క‌న్నెర చేశారు. బ‌డ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండి చెయ్యి చూపిందంటూ సీపీఐ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు హ‌న్మ‌కొండ‌,...

బీఆర్ఎస్ అంతం … కాంగ్రెస్ పంతం

గీసుగొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల ఫోరం అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ : అవినీతి, అక్రమాల్లో కూరుకపోయిన బీఆర్ఎస్ పార్టీ అంతమే.. కాంగ్రెస్ పార్టీ పంతంగా పెట్టుకొని పని చేస్తామని గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య, వాంకుడోతు మణిగోపాల్, కాయిత బిక్షపతి, దౌడు కోమల భరత్ అన్నారు. బుధవారం హన్మకొండలో కాంగ్రెస్ పార్టీ పరకాల ఇంచార్జి ఇనగాల...

హుజురాబాద్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా ?

కేటీఆర్‌కు బీజేపీ నాయ‌కుల స‌వాల్‌ అక్ష‌ర‌శ‌క్తి, క‌మలాపూర్ : హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అని రాష్ట్ర‌మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నాయ‌కులు స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్ ప్రజల హృదయాల్లో ఎప్ప‌టికీ నిలిచి ఉంటారని స్ప‌ష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా...

నిరుద్యోగుల‌కు ల‌క్ష బ‌హుమ‌తి

లెజెండ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ బంప‌ర్ ఆఫ‌ర్ మీలో ఎవ‌రు ల‌క్షాధికారి పేరున కార్య‌క్ర‌మం ఫిబ్ర‌వ‌రి 5న హ‌న్మ‌కొండ‌లో నిర్వ‌హ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లోని లెజెండ్ క్లాసెస్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహ‌కులు నిరుద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. మీలో ఎవ‌రు ల‌క్షాధికారి పేరున వినూత్న కార్య‌క్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో గెలుపొందిన విజేత‌కు రూ. 1...

తెలుగు రాష్ట్రాల‌కు మ‌రో వందేభార‌త్ ట్రైన్‌.. ఈ రూట్లోనే వ‌చ్చే నెల ప్రారంభం

  తెలుగు రాష్ట్రాల‌కు త్వరలోనే మ‌రో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇటీవల సంక్రాంతి రోజున సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందే భారత్ రైలును ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వందే భారత్ ట్రైన్‌ను కేటాయించేందుకు రైల్వేశాఖ సిద్ధ‌మైంది. దీనిని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిప్పాలని దక్షిణ మధ్య...

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌… ప‌దో త‌ర‌గ‌తితోనే ప్ర‌భుత్వ కొలువు

పోస్టల్​శాఖలో 40,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్​ నిరుద్యోగుల‌కు మ‌రో శుభవార్త‌. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌‌‌‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌‌‌‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ విడుద‌లైంది. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలు చేపట్ట‌నున్నారు. ఎంపికైనవారు బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (బీపీఎం), అసిస్టెంట్‌‌‌‌బ్రాంచ్‌‌‌‌ పోస్టు మాస్టర్‌‌‌ (ఏబీపీఎం), డాక్‌‌‌‌...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...