Friday, September 20, 2024

వార్త‌లు

బీజేపీ నుంచి రాజాసింగ్ ఔట్‌

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి ఊహించని దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో ప‌ది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ...

ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో ర‌చ్చ‌!

దేవ‌రుప్పుల‌లో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్‌ బండి సంజ‌య్ మాట్లాడుతుండ‌గా మొద‌లైన లొల్లి ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర స్థాయిలో ఘ‌ర్ష‌ణ‌ ప‌లువురికి గాయాలు డీజీపీతో ఫోన్‌లో మాట్లాడిన సంజ‌య్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం అక్ష‌ర‌శ‌క్తి, జ‌న‌గామ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర‌లో లొల్లి జ‌రిగింది. దేవ‌రుప్పుల...

వ‌రంగ‌ల్‌లో శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌

ఎలాంటి విద్యార్హత‌లు లేకుండా డాక్ట‌ర్‌గా.. చింత‌ల్‌ప్రాంతంలో హెల్త్ కేర్ ఫార్మసీ హాస్ప‌ట‌ల్ నిర్వ‌హ‌ణ‌ నాలుగేళ్లుగా సుమారు 43వేల మందికి ప‌రీక్ష‌లు ప‌క్కా స‌మాచారంలో ప‌ట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి న‌గ‌దు, ల్యాప్‌టాప్ స్వాధీనం వివ‌రాలు వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ డాక్ట‌ర్ త‌రుణ్‌జోషి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్ నగరంలో ఎలాంటి విద్యార్హత...

ఆశ్రమ పాఠశాలలో కొవిడ్ క‌ల‌క‌లం

మ‌రో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్ ఐసోలేష‌న్‌లో ఆరుగురు అక్ష‌ర‌శ‌క్తి, గూడూరు, ఆగస్టు 03: మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపింది. బుధవారం అయోధ్య పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య పరీక్ష‌ల్లో 83 మందికి టెస్టులు చేయగా మ‌రో ముగ్గురు...

భార్య‌ను చంపి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

అక్ష‌ర‌శ‌క్తి, ఆత్మ‌కూరు: హ‌న్మ‌కొండ జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల‌కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతికిరాతకంగా న‌రికి చంపిన భ‌ర్త‌.. పురుగుల మందుతాగి తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. వివ‌రాలిలా ఉన్నాయి. ఆత్మకూరు మండల క్రేందానికి చెందిన తాళ్ల హరీష్, పుష్ప‌లీల‌ కొన్ని నెల‌ల కింద‌ట ప్రేమించిపెళ్లి...

ఈనెల 14 వరకు రెడ్ అలర్ట్

తెలంగాణను భారీ వర్షాలు ఇప్పట్లో వీడేట్టులేవు. ఈనెల 14 వరకు రాష్ట్రంలోని కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈమేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, కరీంనగర్, ములుగు, రాజన్న సిరిసిల్ల, జనగామ, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కామారెడ్డి,...

ఆటో డ్రైవ‌ర్ల పోరుబాట‌!

రూ.వెయ్యి కోట్ల‌తో కార్పొరేష‌న్ సాధ‌నే ల‌క్ష్యంగా కార్యాచ‌ర‌ణ‌ జూలై 5వ తేదీ నుంచి సంత‌కాల సేక‌ర‌ణ‌ తెలంగాణ ఉద్య‌మంలో ఆటో డ్రైవ‌ర్ల కీల‌క పాత్ర‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6ల‌క్ష‌ల మంది.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో 50వేల మంది.. రాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించాల‌ని డిమాండ్‌ అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు...

ఆర్టీసీ బ‌స్సులో రూ.ల‌క్ష‌… డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..

అక్ష‌ర‌శ‌క్తి, న‌ర్సంపేట రూర‌ల్ : న‌ర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవ‌ర్ త‌న నిజాయితీని చాటుకున్నారు. బ‌స్సులో ఓ ప్ర‌యాణికుడు మ‌రిచిపోయిన ల‌క్ష రూపాయ‌ల‌ను ఆర్టీసీ అధికారులకు అంద‌జేసి, తిరిగి స‌ద‌రు ప్ర‌యాణికుడికి అప్ప‌గించారు. ఈ సంద‌ర్భంగా డ్రైవ‌ర్ ఎండీ. రజాక్ ను నర్సంపేట డిపో మేనేజర్ కె. బాబునాయక్, ఉద్యోగులు శాలువా, పుష్పగుచ్ఛంతో...

కొరివీర‌న్న ఆలయానికి కొత్త శోభ‌

క‌న్నుల‌పండువ‌గా ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌నోత్స‌వం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం రామాలయంలోనూ ధ్వజ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మండ‌ల‌కేంద్రంలో పండుగ వాతావ‌ర‌ణం అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ :  కుర‌వి మండ‌ల కేంద్రంలోని భ‌ద్ర‌కాళీ స‌మేత వీర‌భ‌ద్ర‌స్వామి ఆలయం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. ధ్వ‌జ‌స్తంభ ప్ర‌తిష్టాప‌న మ‌హోత్స‌వం క‌న్నులపండువ‌గా సాగింది. అర్చ‌కుల వేద మంత్రోచ్ఛార‌ణల న‌డుమ వేలాది మంది భ‌క్తుల జ‌య‌జ‌య ధ్వానాల...

నిత్య పెళ్లికూతురు.. తొమ్మిదోసారికి ఏం జ‌రిగిందంటే..

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్ : ఒక‌టి కాదు.. రెండు కాదు.. వ‌రుస‌బెట్టి పెళ్లిళ్లు చేసుకుంటూ వెళ్తున్న‌ నిత్య పెళ్లికూతురు బాగోతం బ‌ట్ట‌బ‌య‌లైంది. చివ‌ర‌కు ఆమె మోసాన్ని తొమ్మిదో భ‌ర్త ప‌సిగ‌ట్టి చిట్టా విప్ప‌డంతో అంద‌రూ విస్తుపోతున్నారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ మహిళ మ్యాట్రిమోనీ( పెళ్లి సంబంధాలు ) వెబ్‌ సైట్లో...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...