ఢిల్లీ : ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు...
2020లోనే పోలీసులకు శ్రద్ధ ఫిర్యాదు
ఢిల్లీ : శ్రద్ధా మర్డర్ కేసులో కీలక విషయం వెలుగుచూసింది. అఫ్తాబ్ తనను చంపి ముక్కలుముక్కలుగా నరికిపారేస్తాడంటూ.. 2020 నవంబర్ 23న శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే.. శ్రద్ధ ఆనాడు ఫిర్యాదు చేసినా పోలీసులు...
పశ్చిమబెంగాల్: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీకి చెందిన సుమారు 30మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని, ఇంకా ఎక్కువ కాలం టీఎంసీ ప్రభుత్వం ఉండదని వారికి తెలుసునని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.
20 మంది మృత్యువాత
300 మందికి గాయాలు
జకారా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో జావా ద్వీపంలో
సోమవారం భూమి కంపించింది. భారీ ప్రకంపనల ధాటికి భవనాలు నేలకూలగా.. 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. జావా ద్వీప పట్టణం సియాంజూర్ సమీపంలో భూకంప...
మారుతున్న కాలంలో విచిత్రమైన ప్రేమలు, పెండిండ్లు సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా జ రగడం సర్వసాధారణమైంది. తిరుపతి జిల్లా డక్కిలి మండలం అంబేద్కర్ నగర్కు చెందిన జంగిటి కళ్యాణ్ కుమార్కు మూడేళ్ల కింద టిక్టాక్ ద్వారా విశాఖపట్నంకు చెందిన నిత్యశ్రీ పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ ప్రేమకథ మధ్యలో...
షాపింగ్ మాల్పై ప్రేమ చూపించిన అధికారులు
పార్కింగ్ స్థలం లేకపోవడంతో రోడ్డును కమ్మేసిన వాహనాలు
పోలీస్ హెడక్వార్టర్స్కు కూతవేటు దూరంలోనే మాల్
అయినా.. జాడలేని ట్రాఫిక్ పోలీసులు
వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
అధికారుల తీరుపై జనం మండిపాటు
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : హన్మకొండలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ ఎదుట ఆదివారం ప్రారంభమైన...
పాఠశాలను సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్
రికార్డులు, వంటగది, స్టోర్ రూమ్ పరిశీలన..
విద్యార్థులతో మాట్లాడి వివరాల సేకరణ..
అక్షరశక్తి, గూడూరు: గూడూరు గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం పాఠశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. మెనూ పాటించడం లేదని, తాగునీటికి ఇబ్బంది ఉందని, వార్డెన్ నిర్లక్ష్య...