Sunday, September 22, 2024

వార్త‌లు

పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి- వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం మడికొండ లోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ముందుగా టైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించి అధికారులు భోధన పద్దతి పరిశీలన చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కొద్ది సేపు ముచ్చటించి ఇప్పటి వరకు అధికారులు...

పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి

అక్ష‌ర‌శక్తి కేయూ: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో రెగ్యులర్ బడ్జెట్ సాంక్షన్ అగైనెస్ట్ వెకెంట్ పోస్టులలో 16 పిరియళ్ల వర్క్ లోడ్ తో పని చేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ప్రమోషన్ ఇచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కన్వర్షన్ చేయాలని పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు, జనరల్ సెక్రెటరీ డాక్టర్...

రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన‌- జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్.

అక్ష‌ర‌శ‌క్తి మ‌హ‌బూబాబాద్: మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఐ.పి.ఎస్. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించినారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు ఆహ్లాద్దకరంగా ఉంచుకోవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్ సబ్సిడరీ కాంటీన్ ను సందర్శించారు. పోలీస్ సబ్సిడరీ...

మేజర్ ధ్యాన్ చంద్ స్ఫూర్తితో యువత ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాదించాలి- వరంగల్ కలెక్టర్

అక్ష‌ర‌శ‌క్తి వ‌రంగ‌ల్: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా వరంగల్ పట్టంలోని వెంకట్రామ కూడలి నుండి ఓ సిటీ మైదానం వరకు నిర్వహించిన జాతీయ క్రీడోత్సవ ర్యాలీను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా జెండా ఊపి ప్రారంభించారు. క్రీడాకారులతో కలెక్టర్ పరిచయం చేసుకొని, క్రీడాకారులచే నిర్వహించిన జూడో, కరాటే, రెస్లింగ్...

చారిత్రక వరంగల్ నగరం మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలి – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమావేశం అక్ష‌ర‌శ‌క్తి, హనుమకొండ: వరంగల్ చారిత్రక వారసత్వ నగరం అని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఈ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల...

స్తానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌నిచేయాలి- ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి

అక్షరశక్తి, పరకాల: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు మండలం నాగయ్యపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం...

సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తికి గవర్నర్ అభినందనలు..

  అక్ష‌ర‌శ‌క్తి హ‌నుమ‌కొండ‌: వర్ధమాన రచయిత, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభినందించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన రచయితలతో గవర్నర్ బేటి అయ్యారు. మధ్యాహ్నం వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుగా పనిచేస్తూ.. రచయితగా రాణిస్తున్న కేశవమూర్తి సేవలను ఆయన...

దేవా రైతు సేవ కేంద్రాన్ని ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

అక్షరశక్తి పరకాల: నడికుడా మండల పరిధిలోని రాయపర్తి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన దేవా రైతు సేవ కేంద్రాన్ని బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేవ రైతు సేవా కేంద్రం ద్వారా మెరుగైన సేవలను అందిస్తూ, రైతుల నమ్మకాన్ని పెంచేలా నిర్వాహకులు...

ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల లో ఉన్న స‌మ‌స్య‌ల‌న్ని ప‌రిష్క‌రించాలి- ఏబీవీపీ

అక్షరశక్తి సుబేదారి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సమస్యల మీద నిర‌స‌న‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న‌ జోనల్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని, అడ్మిషన్ ఫీజుల‌ పేరుతో విచ్చలవిడిగా విద్యార్థుల నుచి...

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

అక్షరశక్తి పరకాల: పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖాళీ ప్లేట్ల తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...