Sunday, September 22, 2024

వార్త‌లు

ఎంఈఓ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా

అక్షరశక్తి, పరకాల: ఎంఈఓ ఆఫీస్ ముందు ప‌ర‌కాల ఎస్ఎఫ్ఐ క‌మిటి ఆధ్వర్యంలో ధ‌ర్నా చేసిన నాయ‌కులు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ హేమంత్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ.. పరకాల పట్టణంలో స్థానిక ఎంఈఓ 4 మండలాలకు ఇన్చార్జి ఉండడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ఏ మండలానికి...

కాట్రపల్లిలో విగ్రహాల ప్రతిష్టాపన

అక్షరశక్తి, పరకాల: సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో శనివారం శ్రీ మహాలక్ష్మి పోచమ్మ గుడి, హనుమాన్ గుడి లో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గోన్నారు. కాట్రపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పూజారులు వేదమంత్రాల మధ్య ఆశీర్వచనలు అందించి పూజలు నిర్వహించారు,...

వాల్ పోస్ట‌ర్‌ను ఆవిష్కరించిన పరకాల ఏసీపీ

అక్షరశక్తి, పరకాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ 2024-25 సంవత్సరనికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వాల్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రిచారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. చదువు మానేసిన వారికి మరియు ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి...

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అక్షరశక్తి, భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వరరావు మరియు సంబంధిత అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్‌తో ఇటీవల కురుస్తున్న వర్షాలతో పట్టణ బస్టాండ్,మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీరు...

ముత్తమ్మ సేవలు గొప్పవి..

అక్షరశక్తి, కొత్తగూడ: కొతగూడ మండలం గుంజేడు గ్రామంలో గత పది రోజుల క్రితం చనిపోయిన చిదరబోయిన ముత్తమ్మ పార్టీ కి చేసిన సేవలు చాలా గొప్పవని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. ఈ ప్రాంతంలో విప్లవోద్యమంలో ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న చిదరబోయిన పాపయ్యకు అండగా...

నారాయణ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

అక్షరశక్తి, కాజీపేట: కాజీపేట లోని నారాయణ ఈ టెక్నో పాఠశాలలో స్పోర్ట్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జోనల్ డిజిఎం. రిజ్వానా ఆర్ & డి సంగీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిఎం రిజ్వానా మేడమ్ మాట్లాడుతూ.. ఒలంపిక్ క్రీడలలో హాకీ లో దేశానికి వరుసగా మూడు సార్లు...

సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలి

అక్షరశక్తి, కొత్తగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సంపూర్ణ రుణమాఫీని అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పూనేం ప్రభాకర్ ముల్కూరి జగ్గన్నలు అన్నారు. సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నేడు కొత్తగూడ ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వారు...

మందకృష్ణ‌ను క‌లిసిన నాయ‌కులు

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్: ఎస్సీల వర్గీకరణ కోసం మూడు దశాబ్దాల నుండి అలుపెరగకుండా పోరాటం చేసి నేడు సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీల వర్గీకరణను సాధించి మూడు దశాబ్దాల మాదిగల ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చి ఎస్సీల వర్గీకరణను సాధించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగని హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్...

హైడ్రా పేరుతో బెదిరిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు..

అధికారుల‌కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చ‌రిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో కొంద‌రు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు...

కేసీఆర్‌ను క‌లిసిన క‌విత

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : త‌న బిడ్డ క‌విత‌ను చూడ‌గానే తండ్రి కేసీఆర్ భావోద్వేగానికి లోన‌య్యారు. తండ్రి పాదాల‌కు క‌విత న‌మ‌స్క‌రించారు. బిడ్డ‌ను ఆప్యాయంగా గుండెల‌కు హ‌త్తుకుని ఆశీర్వ‌దించారు. ఎర్ర‌వెల్లి నివాసానికి క‌విత త‌న భ‌ర్త‌, కుమారుడితో క‌లిసి గురువారం మ‌ధ్యాహ్నం వెళ్లారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌కు దిష్టి తీసి స్వాగ‌తం ప‌లికారు. బిడ్డను చూడ‌గానే...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...