Saturday, September 21, 2024

రాజ‌కీయం

వ‌ర్ధ‌న్న‌పేట కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కేఆర్ నాగ‌రాజు

టికెట్ ఖ‌రారు చేసిన అధిష్టానం సంబురాల్లో నాగ‌రాజు అనుచ‌రులు, పార్టీ శ్రేణులు అక్ష‌ర‌శ‌క్తి, వ‌ర్ధ‌న్న‌పేట‌: వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌వ‌క‌ర్గ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ కేఆర్ నాగ‌రాజు పేరు ఖ‌రారైంది. తీవ్ర పోటీ మ‌ధ్య, అనేక స‌మీక‌ర‌ణాల న‌డుమ నాగ‌రాజుకు టికెట్ ద‌క్కింది. ఈమేర‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ నుంచి అధికారికంగా ప్ర‌క‌ట‌న రావడంతో నాగ‌రాజు...

కాంగ్రెస్ అభ్య‌ర్థుల రెండో జాబితా విడుద‌ల‌

అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ : ఉత్కంఠ వీడింది. ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న కాంగ్రెస్‌పార్టీ అభ్య‌ర్థుల రెండో జాబితా శుక్ర‌వారం రాత్రి విడుద‌ల అయింది. ఇందులో 45మంది అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం ల‌భించింది. దీంతో ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న అనేక నియోజ‌క‌ర్గాల్లో క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఉమ్మ‌డి...

ప‌ర‌కాల‌లో బీజేపీ జెండా ఎగుర‌వేస్తాం..

పార్టీ అభ్య‌ర్థికి 50వేల మెజార్టీ అందిస్తాం.. మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సు పాల్గొన్న విజ‌య్‌చంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ కాళీప్ర‌సాద్‌, సంతోష్‌కుమార్‌ అక్ష‌ర‌శ‌క్తి, గీసుగొండ‌ : పరకాల నియోజకవర్గం ఉమ్మడి గీసుకొండ మండల మహిళా సదస్సును ఊకళ్ళు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో గురువారం ఉద‌యం బీజేపీ గీసుకొండ మండల అధ్యక్షుడు నిమ్మగడ్డ...

రేపు వ‌రంగ‌ల్‌ ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో అక్టోబ‌ర్ 27వ తేదీ శుక్ర‌వారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భారీ వాహనాలకు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు సీపీ అంబ‌ర్ కిశోర్ ఝా తెలిపారు. వరంగల్లోని బట్టుపల్లి, కడిపికొండ మార్గంలో ఎస్.ఆర్ స్కూల్ వద్ద...

బిగ్ బ్రేకింగ్ : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

కాంగ్రెస్‌లోకి పరకాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి కండువా క‌ప్పి ఆహ్వానించిన గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావు అక్ష‌ర‌శ‌క్తి, శాయంపేట : భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మొన్న‌టికి మొన్న భూపాల‌ప‌ల్లి మున్సిపాలిటీలో ఐదుగురు కౌన్సిల‌ర్లు రాజీనామా...

తెలంగాణ‌లో బీజేపీకి భారీ షాక్

క‌మ‌లం పార్టీకి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరిక‌ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో బీజేపీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం పార్టీకి బైబై చెప్పారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్...

భూపాల‌ప‌ల్లిలో కాంగ్రెస్ జోష్‌

బీఆర్ఎస్‌ను వీడిన మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు హ‌స్తం పార్టీలో 250 మంది చేరిక‌ కోల్‌బెల్ట్‌పై కాంగ్రెస్ జెండా ఎగ‌రేస్తాం: గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌ అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మ‌రో భారీ షాక్ త‌గి లింది. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కోలుకోలేని ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్ల‌యింది. ద‌స‌రా పండుగ రోజే...

భూపాలపల్లిలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

- కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఐదుగురు కౌన్సిలర్లు - టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ కూడా.. అక్ష‌ర‌శ‌క్తి, భూపాల‌ప‌ల్లి : భూపాల‌ప‌ల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట కోలుకోలేని ఎదురుదెబ్బ‌.. ద‌స‌రా పండుగ రోజే ఆ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిల‌ర్లు కురిమిల్ల రజితశ్రీనివాస్, చల్లూరి మమతకమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల...

బీజేపీ తొలి జాబితా విడుద‌ల‌..

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో వారికే అవ‌కాశం.. అక్ష‌ర‌శ‌క్తి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఎట్ట‌కేల‌కు విడుదలైంది. రెండు రోజులుగా ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. మొత్తం 52 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. అక్టోబర్ 20న జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సారధ్యంలోని భేటీ...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ బీజేపీ అభ్య‌ర్థిగా రావు ప‌ద్మ

ఖ‌రారైన అభ్య‌ర్థుల‌కు పార్టీ పెద్ద‌ల ఫోన్‌ తొలిజాబితాలోనే అవ‌కాశం కాషాయం ద‌ళంలో జోష్‌ అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ : ఎట్ట‌కేల‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల తొలిజాబితా శ‌నివారం రాత్రి విడుద‌ల కానుంది. అధికారికంగా జాబితా విడుద‌ల‌కు ముందే సంబంధిత అభ్య‌ర్థుల‌కు పార్టీ అగ్ర‌నేత‌లు ఫోన్ చేసి జ‌నంలోకి వెళ్లాలంటూ చెప్పిన‌ట్లు తెలిసింది....
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...