Monday, September 16, 2024

రాజ‌కీయం

కేయూ వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త‌..

బీజేపీ ఫ్లెక్సీలను దహ‌నం చేసిన బీఆర్ఎస్వీ నేతలు 11 మంది విద్యార్థి నాయ‌కుల అరెస్ట్‌... ధ‌ర్మ‌సాగ‌ర్ పీఎస్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ క్రైం : హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ నేతలు ఫస్ట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను...

కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూప‌ల్లి…?

బీజేపీలో చేరితే రాజ‌కీయంగా ప‌త‌నం త‌ప్ప‌ద‌నే యోచ‌న‌లో ఇద్ద‌రు నేత‌లు హ‌స్తం పార్టీకి జై కొట్టేందుకు రెడీ..! మ‌రికొద్ది రోజుల్లోనే కీల‌క నిర్ణ‌యం ? బీఆర్ఎస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరనున్నారు...? బీఆర్ఎస్...

బీఆర్ఎస్ నుంచి పొంగులేటి, జూప‌ల్లి ఔట్‌

ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై భారత రాష్ట్ర సమితి నుంచి ఈ ఇద్దరు నేతలను...

తెలంగాణ‌లో కాంగ్రెస్ భారీ స్కెచ్‌!

మెజార్టీ పార్ల‌మెంట్ స్థానాల్లో గెలిచేలా వ్యూహం ప్ర‌జాసంఘాల నేత‌లను రంగంలోకి దించే యోచ‌న‌ గ‌ద్ద‌ర్‌, కోదండ‌రాం, ఆకునూరి, మంద‌కృష్ణ, కూర‌పాటి త‌దిత‌రుల‌తో మంత‌నాలు? వ‌రంగ‌ల్ నుంచి గ‌ద్ద‌ర్ పోటీ..? ప‌లువురు బీఆర్ఎస్ నేత‌ల‌కూ ఆహ్వానం..! క‌డియం శ్రీ‌హ‌రికి భారీ ఆఫ‌ర్? శ్రీ‌హ‌రికి పార్ల‌మెంట్ టికెట్‌, కూతురు కావ్య‌కు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ స్థానం.. చ‌క్రం...

మోడీ ప‌ర్య‌ట‌కు స‌ర్వంసిద్ధం

రేపు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్న ప్ర‌ధాని ఆ తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా పలు రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న రైల్వేశాఖ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రంగం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం 11.30 గంటలకు సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని ప్రారంభించనున్నారు....

బీజేపీలో చేరిన న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, బీజేపీ నేత లక్ష్మణ్ స‌మ‌క్షంలో కాశాయ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు....

డోర్న‌క‌ల్ బీఆర్ఎస్‌లో ఆధిప‌త్య పోరు

ఉప్పునిప్పుగా మంత్రి స‌త్య‌వ‌తి, ఎమ్మెల్యే రెడ్యా ఇద్ద‌రి మ‌ధ్య మూడు ద‌శాబ్దాల‌కుపైగా రాజ‌కీయ వైరం గ‌తంలో వేర్వేరు పార్టీలు... ఇప్పుడు ఇరువురూ గులాబీ గూటిలోనే.. బీఆర్ఎస్‌ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మ‌రోమారు బ‌హిర్గ‌తం నేనెప్పుడు చస్తానా అని ఎదురుచూస్తున్నారు : రెడ్యానాయ‌క్ బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేపిన ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ఉద్య‌మాల ఖిల్లా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో...

ఏ-1గా బండి సంజ‌య్ ..

టెన్త్ పేపర్ లీక్ కేసులో వివిధ సెక్ష‌న్ల కింద కేసులు.. అక్ష‌ర‌శ‌క్తి, హన్మకొండ క్రైం : టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. టెన్త్ హిందీ ప్ర‌శ్నాప‌త్రం లీక్ లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు...

కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ ఆర్థిక చేయూత

అక్ష‌ర‌శ‌క్తి, మహబూబాబాద్‌ : మండల ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్న కురవి ఎంపీపీకి బీఆర్‌ఎస్‌ నాయకులు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఎంపీపీకి తక్షణ సహాయం కింద మూడు లక్షల రూపాయలను బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అందజేశారు. కురవి ఎంపీపీ పద్మావతి రవి నాయక్ ఆర్థిక...

తూర్పు గులాబీలో క‌ల‌క‌లం!

రాజీనామాకు సిద్ధ‌మైన ఓ కార్పొరేట‌ర్‌ వ‌రంగ‌ల్ వ్యాపార‌వ‌ర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న నేత‌ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తితోనే..? బుజ్జ‌గించేందుకు ప‌లువురు నాయ‌కుల య‌త్నం అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ తూర్పు గులాబీ పార్టీలో మ‌ళ్లీ అసంతృప్తి ర‌గులుకుంటోంది. ఏకంగా ఓ కార్పొరేట‌ర్ పార్టీతోపాటు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా...
- Advertisement -spot_img

Latest News

తండా నుంచి ఎదిగిన సైంటిస్టు మోహ‌న్‌

- మారుమూల తండా నుంచి ఎదిగిన విద్యార్థి - వ‌రంగ‌ల్ నిట్‌లో బీటెక్ పూర్తి - బెంగ‌ళూరు సీడాట్‌లో సైంటిస్టుగా ఉద్యోగం - విద్యార్థి ద‌శ‌లోనే ఎన్ఎఫ్‌హెచ్‌సీ ఫౌండేష‌న్ ఏర్పాటు -...