Sunday, September 8, 2024

రాజ‌కీయం

క‌లిసి పోరాడుదాం..

బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్ అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్ : టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కి వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని చెప్పిన షర్మిల.. ప్రగతి భవన్ మార్చ్ కు...

కవిత పర్యటనలో అపశృతి.. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి

జగిత్యాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో మృతి చెందారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్...

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నుంచే పోటీ చేస్తా..

నాయిని స్థానికుడు కాదు.. నా కోసం ప‌నిచేస్తాడు డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి కాజీపేట‌లో హాత్ సే హాత్ యాత్ర‌ అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : రానున్న ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేసి, కాంగ్రెస్ జెండా ఎగుర‌వేస్తాన‌ని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మ‌న్ జంగా రాఘ‌వ‌రెడ్డి సంచ‌ల‌న...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. సెల్‌ఫోన్లతో ఈడీ విచారణకు కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మూడోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యే ముందు కవిత.. తన సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 9 సెల్‌ఫోన్లను మీడియాకు చూపించారు. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌లో కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ పేర్కొంది....

టెన్ష‌న్ .. టెన్ష‌న్ !

రెండోసారి ఈడీ ముందుకు క‌విత‌ ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్ ఎటువంటి ఆదోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఢిల్లీలో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానుండటంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణ నెల‌కొంది....

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? ఈడీ విచార‌ణ‌పై తీవ్ర ఉత్కంఠ‌ !

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీని ప్ర‌శ్నిస్తున్న ఐదుగురు అధికారుల బృందం తెలంగాణ‌, ఢిల్లీలో హైఅలర్ట్‌..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి క‌విత వెళ్లారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి నుంచి...

హై టెన్ష‌న్‌.. ఈడీ కార్యాల‌యానికి క‌విత‌

ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం ర్యాలీలు, ధ‌ర్నాల‌కు నో ప‌ర్మీష‌న్‌ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ఈడీ అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈనేప‌థ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. తుగ్ల‌క్ రోడ్డులోని సీఎం కేసీఆర్ ఇంట్లో రెండు రోజులుగా ఉంటున్న క‌విత‌... అక్క‌డి...

అమ్మిందెవ‌రు..? కొన్న‌దెవ‌రు?

 ఆజంజాహి మిల్స్ వ‌ర్క‌ర్స్‌ యూనియ‌న్ కార్యాల‌యం కార్మికుల సొంతం  16ఏళ్లకే ఏజేఎంలో చేరా..  1950 నుంచి 1990 వ‌ర‌కు ప‌నిచేశా  చందాలతో స్థ‌లంకొని కార్యాల‌యం క‌ట్టుకున్నాం..  సుమారు 12ఏళ్లు కోశాధికారిగా ప‌నిచేశా  ఏజేఎం వ‌ర్క‌ర్స్‌ ఆఫీస్‌ను కాపాడుకుంటాం..  అక్క‌డికి ఎవ‌రొస్తారో చూస్తాం..  ఏజేఎం విశ్రాంత‌ కార్మికుడు మార్త శేఖ‌ర్‌  అక్ష‌ర‌శ‌క్తికి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ.. ఆజం జాహి...

ఆరోజే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. కేసీఆర్ పతనం స్టార్ట్..!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ అవ‌డం ఖాయమ‌ని జోస్యం చెప్పారు. మార్చి 10న కవిత అరెస్టు కాబోతుంది... ఇదే కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని పాల్ అన్నారు. తెలంగాణలో...

మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తికి నిర‌స‌న సెగ‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కాక‌తీయ యూనివ‌ర్సిటీలో అధికారికంగా నిర్వ‌హిస్తున్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వంలో పాల్గొన‌డానికి హ‌రిత‌హోట‌ల్‌కు వ‌చ్చిన మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తిరాథోడ్‌ల‌కు ప్ర‌జా సంఘాల నుంచి నిర‌స‌న సెగ త‌గిలింది. ఇటీవ‌ల కేఎంసీ పీజీ వైద్య‌విద్యార్థిని ప్రీతి ఆత్మ‌హ‌త్య‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ప‌లు...
- Advertisement -spot_img

Latest News

నేల‌కొరిగిన విప్ల‌వ వీరుడు

- మావోయిస్టు అగ్ర‌నేత మాచ‌ర్ల‌ ఏసోబు ఎన్‌కౌంట‌ర్‌ - కేంద్ర మిలిట‌రీ ఇన్చార్జిగా బాధ్య‌త‌లు - విప్ల‌వోద్య‌మంలో అంచ‌లంచెలుగా ఎదిగిన నేత‌ - టేకుల‌గూడెంలో పాలేరుగా ప‌నిచేసిన ఏసోబు - వంద‌లాది...