Friday, September 20, 2024

తెలంగాణ‌

రెవెన్యూ వ‌ర్సెస్ ఫారెస్టు

రెండు శాఖ‌ల మ‌ధ్య భూ వివాదం పోలీసుల‌కు ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు రెవెన్యూ ఉద్యోగుల నిర‌స‌న‌లు అక్ష‌ర‌శ‌క్తి, వ‌రంగ‌ల్‌: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం మహా ముత్తరం గ్రామంలోని సర్వే నంబర్ 487లో గల ప్రభుత్వ భూమి రెవెన్యూ, ఫారెస్టు శాఖ‌ల మ‌ధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. రెండుశాఖ‌లు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు, స‌వాళ్ల‌కు దిగుతున్నాయి....

చల్లా చారిటబుల్ ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం

అక్ష‌ర‌శ‌క్తి, ప‌ర‌కాల : హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన కొక్కిరాల రవీందర్ రావు కుమారుడు రాకేష్ రావు తన ఐటీ సంస్థ డిజియోద మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి రూ.5లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. రాకేష్ రావు మాట్లాడుతూ... చల్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొద్ది రోజులుగా పరకాల నియోజకవర్గంలోని...

వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఉత్తమ ప్రతిభా పురస్కారాలు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లలో వర్టికల్ విధానంలో తమకు అప్పగించిన విధుల్లో రాణిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులకు రాష్ట్ర పోలీస్ డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం పురస్కారాలను అందజేసారు. హైదరాబాద్ డీజీపీ కార్యాలయములో ఏర్పాటు...

మానవీయ కథనానికి దక్కిన రాష్ట్రస్థాయి పురస్కారం

  మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందుకున్న రామాచారి అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : కేసముద్రం మండ‌ల సాక్షి విలేక‌రి దూదిక‌ట్ల రామాచారి రాష్ట్రస్థాయి ఉత్త‌మ జ‌ర్న‌లిస్టు అవార్డు అందుకున్నారు. కుర‌వి మండ‌ల‌కేంద్రానికి చెందిన రామాచారి సాక్షి దిన‌ప‌త్రిక‌లో ద‌శాబ్ద‌కాలంగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. "అయ్యో పాపం" ‘కానరాని లోకాలకు కన్న తల్లిదండ్రులు' శీర్షికతో...

టార్గెట్ ఎర్రబెల్లి ?

  రంగంలోకి కొండా మురళి ! పాలకుర్తి నుంచి బ‌రిలోకి.. మంత్రి ద‌యాక‌ర్‌రావుపై ముర‌ళీధ‌ర్‌రావు పోటీ..? జూన్ 10న నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ..? హాజరుకానున్న పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓరుగల్లులో మారుతున్న రాజకీయ సమీకరణాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌..! అక్షరశక్తి, ప్రధానప్రతినిధి: వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్య‌గా కాంగ్రెస్ పార్టీ భారీ...

టీఆర్ఎస్‌కు బిగ్ షాక్‌

కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు నేడు రాహుల్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిక‌.! కాంగ్రెస్‌పై కత్తులు దూస్తున్న అధికార టీఆర్ఎస్‌కు ఊహించ‌ని షాక్ తగ‌లింది. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఓదెలు కొంత‌కాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా...

టార్గెట్ కేసీఆర్‌!

వేడెక్కిన తెలంగాణ రాజ‌కీయాలు రాష్ట్రంలో వ‌రుస‌గా జాతీయ నేతల పర్యటనలు మే 6న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ రాక‌ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప‌ర్య‌ట‌న‌ ఈనెల 26న తెలంగాణ‌కు మోడీ.. గచ్చిబౌలిలోని ఐఎస్బీ వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని బీజేపీ రాష్ట్ర నేత‌ల‌తోనూ స‌మావేశం..? క‌మ‌ల‌నాథుల్లో కొత్త ఉత్సాహం అక్ష‌ర‌శ‌క్తి,...

మళ్లీ పెరిగిన సిలిండర్ ధర.. నెలలో రెండోసారి..

దేశంలో ధ‌ర‌ల మోత‌మోగుతోంది. పెట్రోల్‌, డీజిల్‌, వంట‌నూనెతోపాటు నిత్యావ‌స‌ర స‌రుకులు, కూరగాయ‌ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇది చాలదన్నట్లు దేశీయ చమురు కంపెనీలు సామాన్య ప్రజలకు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. నెల‌లో రెండోసారి దేశీయ చమురు కంపెనీలు మరోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌తో పాటు...

ఎంపీ అరెస్ట్‌.. హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌

సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం అరెస్ట్‌ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లింపు అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఓరుగ‌ల్లు జిల్లాలో నిర్వ‌హిస్తున్న భూ పోరాటానికి మద్దతు తెలిపేందుకు వ‌చ్చిన సీపీఐ జాతీయ నాయకుడు, ఎంపీ బినోయ్ విశ్వంను పోలీసులు అడ్డుకుని, పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో...

ఓరుగ‌ల్లు నుంచే మ‌రో చ‌రిత్ర‌

  భూపోరాటాల‌కు సంపూర్ణ మ‌ద్ద‌తు హామీల అమ‌లులో కేసీఆర్ విఫ‌లం సీపీఐ జాతీయ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు బినోయ్ విశ్వం ఎంపీని అడ్డుకున్న పోలీసులు పార్టీ నేత‌ల అరెస్ట్‌.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు హ‌న్మ‌కొండ‌లో ఉద్రిక్త‌త‌ అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : వ‌రంగ‌ల్ జిల్లాలో వామ‌ప‌క్షాల పార్టీల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న భూపోరాటానికి భార‌త క‌మ్యూనిస్టు పార్టీ సంపూర్ణ...
- Advertisement -spot_img

Latest News

పీడీఎస్‌యూ స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు అక్ష‌ర‌శ‌క్తి, కేయూ క్యాంప‌స్ : హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో సెప్టెంబర్ 30న జరుగు పీడీఎస్‌యూ 50వ‌ వసంతాల...