మానుకోట ఘటనకు నేటితో 13 ఏళ్లు
ఆ రాయి.. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఓ మైలురాయి. ప్రజల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. సమైక్యవాదులకు శాశ్వత హెచ్చరిక. సీమాంధ్ర ధన దురహంకారానికి పెను సవాల్.. అధికార అ హంకారంతో తుపాకులకు పని చెప్పిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లు గట్టిగా సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు ఎదురొడ్డి...
మానుకోట జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గార్ల మండల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇటీవల సస్పెన్షన్కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే...
హైదరాబాద్ లోటస్పాండ్ వద్ద హైటెన్షన్
బలవంతంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు
లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారులో బయటకు వెళుతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల కారును ముందుకు వెళ్లనీయకుండా అడ్డుగా నిల్చున్నారు. దీంతో...
అక్షరశక్తి, హన్మకొండ క్రైం : పోలీస్ శాఖలో సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్యను సోమవారం హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు భూమయ్యను అరెస్టు చేస్తున్నట్లు ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ జైపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు భూమయ్యను పోలీసులు అదుపులోకి...
ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్లో గెలిచి... ఈటల రాజేందర్కు చెక్ పెట్టాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ్గా...
అక్షరశక్తి, నెక్కొండ: నెక్కొండ మండలం చిన్న కొర్పోల్ గ్రామ బి.ఆర్.ఎస్ పార్టీ యువ నాయకుడు తొగరు సారంగం గుండెపోటుతో మరణించగా వారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన...